BigTV English
Advertisement

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన

Train Derail: రాజస్థాన్ లోని కోటాలో భోపాల్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 14813, జోధ్ పూర్- భోపాల్ ఎక్స్ ప్రెస్ రైలు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోటా డివిజన్ లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు.


బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. బికనీర్ లోని లాల్ ఘర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.


Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×