BigTV English

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన

Train Derail: రాజస్థాన్ లోని కోటాలో భోపాల్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 14813, జోధ్ పూర్- భోపాల్ ఎక్స్ ప్రెస్ రైలు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోటా డివిజన్ లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు.


బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. బికనీర్ లోని లాల్ ఘర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×