E-Paper
Advertisement

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన

Train Derail: పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ రైలు.. రాజస్థాన్ లో ఘటన
Advertisement

Train Derail: రాజస్థాన్ లోని కోటాలో భోపాల్ కు వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 14813, జోధ్ పూర్- భోపాల్ ఎక్స్ ప్రెస్ రైలు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కోటా డివిజన్ లోని డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రయాణికుల కోసం అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు.

బోగీలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియలేదు. ప్రమాదంలో ఎవరికీ హాని జరగలేదని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా.. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్ లోని బికనీర్ జిల్లాలో ఖాళీ రైలు పట్టాలు తప్పింది. బికనీర్ లోని లాల్ ఘర్ రైల్వే స్టేషన్ లో జరిగింది.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×