E-Paper
Advertisement
Hotels Close: గ్యాస్ మంట.. నేటి నుంచి బెంగళూరు, ముంబైలో హోటళ్లు బంద్!
LPG Cylinder Booking: ఎల్పీజీ గ్యాస్ పై కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు
Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

Delhi Liquor Policy: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆ వ్యాఖ్యలను తొలగించాలంటూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ

ఢిల్లీ మద్యం విధానం కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు వెలువరించిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి తన తీర్పులో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం రేపు విచారించనుంది. మద్యం పాలసీ కేసులో తొలుత […]

Kozhikode: కేవలం ఒక్క రూపాయికే బూట్లు.. ఆఫర్ కోసం ఎగబడ్డ జనం.. చివరకు లాఠీచార్జ్!
Delhi liquor case: లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేజ్రీవాల్, కవిత సహా 23 మందికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు!
Karnataka: బళ్లారి గురుకులంలో ఘోరం.. నిద్రిస్తున్న విద్యార్థులపై దాడి
PM Modi On Mamatha: బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది.. ముమ్మాటికీ సిగ్గుచేటన్న ప్రధాని మోదీ

PM Modi On Mamatha: బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది.. ముమ్మాటికీ సిగ్గుచేటన్న ప్రధాని మోదీ

PM Modi On Mamatha: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బెంగాల్‌ ప్రభుత్వం అవమానించడం సిగ్గుచేటుని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఈ విషయంలో బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందన్నారు. అసలు బెంగాల్‌లో ఏం జరిగింది? బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది-ప్రధాని మోదీ బెంగాల్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న వేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకోకుండా మార్చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ […]

Vijay TVK Manifesto: అధికారంలోకి వస్తే నెలకు రూ.2500, 8 గ్రాముల బంగారం, టీవీకే విజయ్ మేనిఫెస్టో మామూలుగా లేదుగా..!
Yuvasathi Scheme: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ. 1500 భృతి ప్రకటించిన ప్రభుత్వం, ఎవరు అర్హులంటే..?
Gas Cylinder Price Hike: సామాన్యుడికి షాక్.. భారీగా పెరిగిన సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో కొత్త రేట్లు ఇవే!
TRP Ratings: ఆ న్యూస్ ఛానళ్లకు కేంద్రం భారీ షాక్.. అప్పటి వరకు టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత

TRP Ratings: ఆ న్యూస్ ఛానళ్లకు కేంద్రం భారీ షాక్.. అప్పటి వరకు టీఆర్పీ రేటింగ్‌ల నిలిపివేత

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాకుగా తీసుకుని వార్తా ఛానళ్లు అనుసరిస్తున్న తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యుద్ధ క్షేత్రం నుంచి వార్తలను అందించే క్రమంలో అనేక ఛానళ్లు పరిమితులు దాటుతున్నాయని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గుర్తించింది. అనవసరమైన ఉద్వేగాలను రెచ్చగొట్టడం.. వాస్తవ దూరమైన ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఇటువంటి సంచలన వార్తల వల్ల యుద్ధ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల […]

US limiting India market: చైనాలా భారత్‌ను ఎదగనివ్వం.. మ‌రోసారి ఆ త‌ప్పు చేయం అంటూ అమెరికా డిప్యూటీ సెక్రటరీ కీల‌క వ్యాఖ్య‌లు
KA Paul: ఇరాన్ ప్రత్యేక ప్రతినిధి అయతోలాతో కేఏ పాల్ భేటీ.. కాల్పుల విరమణకు పిలుపు

KA Paul: ఇరాన్ ప్రత్యేక ప్రతినిధి అయతోలాతో కేఏ పాల్ భేటీ.. కాల్పుల విరమణకు పిలుపు

KA Paul: ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రమవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రరాజ్యాలు కూడా ఈ ఘర్షణలో భాగస్వాములవుతుండటంతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. చమురు సరఫరా నిలిచిపోయి ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ స్థాయిలో రాయబారాలు జరుగుతున్నాయి. మానవత్వానికి ముప్పు పొంచి ఉన్న ఈ తరుణంలో యుద్ధాన్ని ఆపడానికి అన్ని పక్షాలు తక్షణమే చర్చలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతర్జాతీయ […]

Rahul Gandhi: అమెరికా వర్సెస్ చైనా-రష్యా.. ఇది ప్రపంచ యుద్ధానికి సంకేతమా? రాహుల్ గాంధీ ఏమ‌న్నారంటే!

Big Stories

Advertisement
×