E-Paper
Advertisement
BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే దారుణం.. బట్టలు విప్పి మూత్రం పోసి.. వీడియో కాల్‌లో చూస్తూనే..?
Karnataka Politics: బళ్లారిలో హై టెన్షన్.. జనార్దన్ రెడ్డి ఇంటిని తగలబెట్టిన దుండగులు
Odisha Tobacco Ban: రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై నిషేధం.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం

Odisha Tobacco Ban: రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు ఉత్పత్తులపై నిషేధం.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం

Odisha Tobacco Ban: ఒడిశా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. నికోటిన్‌ కలిగి ఉండే గుట్కా, పాన్‌ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తుల తయారీ, విక్రయం, నిల్వ, రవాణాపై రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని, పొగాకు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరింది. సుప్రీంకోర్టు […]

Rahul Gandhi:  “4.5 కోట్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి”: అమెరికా సుంకాలపై మోదీ మౌనం వీడాలి.. రాహుల్ గాంధీ నిప్పులు!
School Bomb Threat: రిపబ్లిక్ డే ముంగిట బాంబు కలకలం.. అహ్మదాబాద్, నోయిడా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్!

School Bomb Threat: రిపబ్లిక్ డే ముంగిట బాంబు కలకలం.. అహ్మదాబాద్, నోయిడా స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్!

జనవరి 26న దేశం రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో.. అహ్మదాబాద్ మరియు నోయిడాలోని పలు పాఠశాలలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు తీవ్ర ఆందోళన కలిగించాయి. శుక్రవారం ఉదయం ఈ మెయిల్స్ అందడంతో అటు విద్యాసంస్థలు, ఇటు తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అహ్మదాబాద్‌లో పరిస్థితి.. అహ్మదాబాద్‌లోని పలు పాఠశాలలకు అజ్ఞాత వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయని గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే క్రైమ్ బ్రాంచ్ అధికారులతో పాటు బాంబు […]

TVK Party: టీవీకే విజయ్ ‘బిగిల్’ జోష్.. పవన్ కల్యాణ్ పంథాలో సక్సెస్ సాధ్యమేనా?
Actor Vijay: విజయ్ పార్టీకి ‘విజిల్’.. కమల్ పార్టీకి ‘టార్చ్’, ఎన్నికల గుర్తు కేటాయింపు!
Encounter: సింగ్‌భూం అడవుల్లో తుపాకుల మోత.. 15 మందికి చేరిన మృతుల సంఖ్య, రూ. 5 కోట్ల రివార్డు ఉన్న పతిరామ్ ఖతం

Encounter: సింగ్‌భూం అడవుల్లో తుపాకుల మోత.. 15 మందికి చేరిన మృతుల సంఖ్య, రూ. 5 కోట్ల రివార్డు ఉన్న పతిరామ్ ఖతం

పశ్చిమ సింగ్‌భూం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో గత కొన్ని గంటలుగా భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ తాజా పోరులో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 15కు చేరినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి జార్ఖండ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. సింగ్‌భూం అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతల కదలికలపై నిఘా వర్గాలకు ముందస్తు సమాచారం అందింది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ […]

Bengaluru Politics: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా.. రెండు లైన్లలో గవర్నర్ స్పీచ్, అధికార పార్టీ ఆగ్రహం

Bengaluru Politics: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా.. రెండు లైన్లలో గవర్నర్ స్పీచ్, అధికార పార్టీ ఆగ్రహం

Bengaluru Politics: కర్ణాటక అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు హైడ్రామా నడిచింది.   ప్రభుత్వం రెడీ చేసిన ప్రసంగం చదవకుండానే గవర్నర్‌ గెహ్లాట్ కేవలం రెండు లైన్లు చదివి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై సిద్ధరామయ్య సర్కార్ మండిపడింది. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యగా వర్ణించారు ముఖ్యమంత్రి. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా  గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు అసెంబ్లీలో వివాదం చెలరేగింది. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ […]

​​Jharkhand Encounter: జార్ఖండ్‌‌లో భారీ ఎన్‌ కౌంటర్.. మృతుల్లో కీలక నేతలు, ముమ్మరంగా గాలింపు
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 65 రోజుల వైవాహిక బంధానికి 13 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత, కోర్టు ఏం చెప్పిందంటే?
Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: ఏఐలో భారత్ రేంజ్ అది.. స్టాన్‌ఫోర్డ్ లెక్కలతో ఐఎంఎఫ్ చీఫ్ నోరు మూయించిన అశ్విని వైష్ణవ్! 

Ashwini Vaishnaw: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 సదస్సులో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డైరెక్ట‌ర్ క్రిస్టాలినా జార్జివా సమక్షంలోనే భారత్ ఏఐ సామర్థ్యంపై గట్టి గళం వినిపించారు. భారత్‌ను ‘రెండో స్థాయి ఏఐ శక్తి’గా వర్గీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపిస్తూ, ప్రపంచ ఏఐ చిత్రపటంలో భారత్ అగ్రశ్రేణిలోనే ఉందని గణాంకాలతో వివరించారు. ఈ సందర్బంగా అశ్విని వైష్ణవ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నివేదికను ప్రధానంగా ప్రస్తావించారు. […]

Military Aircraft Crash: ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన సైనిక శిక్షణ విమానం..!
Sabarimala temple closed: ముగిసిన అయ్యప్ప దర్శనాలు.. రాజు చేతికి ఆలయ తాళాలు.. శబరిగిరిలో నిశ్శబ్దం

Sabarimala temple closed: ముగిసిన అయ్యప్ప దర్శనాలు.. రాజు చేతికి ఆలయ తాళాలు.. శబరిగిరిలో నిశ్శబ్దం

Sabarimala temple closed: కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో వార్షిక తీర్థయాత్ర సీజన్ అత్యంత వైభవంగా ముగిసింది. సోమవారం తెల్లవారుజామున ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేయడంతో రెండు నెలల పాటు కొనసాగిన ఆధ్యాత్మిక వేడుకలు అధికారికంగా ముగిశాయి. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ స్వామివారిని దర్శించుకున్న అనంతరం, సంప్రదాయబద్ధంగా ఆలయ తాళాలను పందలం ప్యాలెస్ ప్రతినిధులకు అప్పగించి యాత్రకు ముగింపు పలికారు. ఈ ఏడాది అయ్యప్ప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. […]

Big Stories

×