E-Paper
Advertisement
Karnataka: కర్ణాటక బడ్జెట్ సంచలనం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ‘నో ఎంట్రీ’!
Bengaluru: అయ్యబాబోయ్.. మామూలు టెక్కీ కాదు.. నెలకు దాదాపు లక్షన్నర?
Digital Census-2026: దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా

Digital Census-2026: దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు, కులగణన కూడా

Digital Census-2026: చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణకు సిద్ధమైంది కేంద్రప్రభుత్వం. తొలిసారిగా డిజిటల్‌ పద్ధతిలో జనాభా లెక్కింపును నిర్వహించనుంది. అందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నాలుగు అత్యాధునిక డిజిటల్‌ యాప్‌లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. దానితోపాటు పోర్టల్స్‌, మస్కట్‌లను లాంఛనంగా ఆవిష్కరించారు. దేశంలో రెండు దశల్లో జనాభా లెక్కింపు, అంతా రెడీ అయితే జనాభా లెక్కింపు రెండు దశల్లో జరగనుంది. దీనితోపాటు కులగణన కూడా చేస్తోంది. జనగణన లెక్కింపు ప్రక్రియ […]

Sukhoi Jet Crash: అస్సాంలో కూలిన యుద్ధ విమానం.. భారీ పేలుడు శబ్దం, స్థానికులు బెంబేలు
West Bengal Governor: వెస్ట్ బెంగాల్ గవర్నర్ రాజీనామా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్!
Strait of Hormuz: యుద్ధం వేళ.. భారత్‌కు ఇరాన్ గుడ్ న్యూస్.. హమ్మయ్య ప్రశాంతంగా ఉండొచ్చు!
Nitish Kumar Resigns: బీహార్‌లో ముగిసిన నితీష్ శకం.. ఇకపై పెద్దల సభకు,  కొత్త ప్రభుత్వానికి ఫుల్ సపోర్ట్
Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. త్వరలో సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా?

Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. త్వరలో సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా?

Nitish Kumar: బిహార్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా ఆ రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో శాసిస్తున్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మార్చి 1వ తేదీన ఆయన 75వ పుట్టినరోజు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర పగ్గాలను మిత్రపక్షమైన బీజేపీకి అప్పగించాలని కూటమి వ్యూహరచన చేస్తోంది. దీనివల్ల బిహార్ చరిత్రలో తొలిసారిగా బీజేపీకి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి […]

War Impact on India: భారతీయుల చావుకొచ్చిన యుద్ధం.. పెరగనున్న ధరలు.. మధ్యతరగతిపై ఆర్థిక పిడుగు!
Kishan Reddy: యుద్ధం ముదిరినా పెట్రోల్ టెన్షన్ వద్దు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Kishan Reddy: యుద్ధం ముదిరినా పెట్రోల్ టెన్షన్ వద్దు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన!

Kishan Reddy: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి కీలక ప్ర‌క‌ట‌న చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారతదేశం అన్ని విధాలా సిద్ధంగా ఉందన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతిలో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాల వల్ల దేశానికి తక్షణమే వచ్చే ఇబ్బందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంధన భద్రతకు […]

BJP: రాజ్యసభ బరిలో బీజేపీ హేమాహేమీలు.. తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన హైకమాండ్
Rahul Gandhi: ప్రధాని మౌనం దేశానికే నష్టం.. ఇరాన్, ఇజ్రాయెల్ సంక్షోభంపై భారత వైఖరిని స్పష్టం చేయాలన్న రాహుల్
KP Unnikrishnan: కేంద్ర మాజీ మంత్రి కేపీ కన్నుమూత.. దేశ రాజకీయాల్లో ఓ శకం ముగింపు
Sonia Gandhi: మౌనం వీడండి! ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంపై కేంద్రానికి సోనియా గాంధీ సీరియస్ వార్నింగ్!

Sonia Gandhi: మౌనం వీడండి! ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంపై కేంద్రానికి సోనియా గాంధీ సీరియస్ వార్నింగ్!

Sonia Gandhi: ఇరాన్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు , మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అనుసరిస్తున్న వైఖరిని సోనియా గాంధీ ప్రశ్నించారు. 2001లో అటల్ బిహారీ వాజ్‌పేయి టెహ్రాన్ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న చారిత్రక , నాగరిక సంబంధాలను బలపరిచారని గుర్తు చేస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం ఆ వారసత్వాన్ని విస్మరించడం సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో రక్షణ, సాంకేతిక రంగాలలో సంబంధాలు పెరిగినప్పటికీ అటు టెహ్రాన్ , ఇటు టెల్ అవీవ్ రెండింటితో సమతుల్యత పాటించాల్సిన […]

Big Stories

Advertisement
×