E-Paper
Advertisement
Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule : విమాన ప్రయాణికులకు మాస్క్ నిబంధన ఎత్తివేత.. కేంద్రం కీలక నిర్ణయం..

Mask Rule: ఇకపై విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి కాదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే విమానాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. కేసులు తగ్గుతున్నప్పటికీ మాస్కులు ధరించడమే మంచిదేనని సూచించింది. ప్రయాణికులు మాస్కులు ధరించడం వారి ఇష్టమేనని పౌరవిమానయాన మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఇప్పటివరకు విమాన ప్రయాణికులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. […]

G20 : భారత్‌కు G-20 అధ్యక్ష బాధ్యతలు.. దేశం గర్వించే సమయం: మోదీ
AAP : ఆప్ అభ్యర్థి కిడ్నాప్‌ కేసులో ట్విస్ట్.. బీజేపీపై కేజ్రీవాల్ ఆరోపణ..
Kashmir University Students : ఈ రైస్ కుక్కర్ డయాబెటిస్ ఉన్నవారికి ప్రత్యేకం
Twitter : అందుకు సారీ చెప్పిన ట్విట్టర్ బాస్. ట్విట్టర్ లో మరో కొత్త ఫీచర్
Twitter: ఉద్యోగులను వేటాడుతున్న మస్క్.. మరో 5500 మందికి లేఆఫ్!
Chennai Rains : చెన్నైలో రోడ్లన్నీ జలమయం..

Chennai Rains : చెన్నైలో రోడ్లన్నీ జలమయం..

Chennai Rains : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, మధురై, కడలూరు, తిరువళ్లూరు, కోయంబేడు, కాంచీపురం, చెంగల్‌పట్టులో ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. భారీవర్షాలకు మైలాడుదురై సహా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరద పోటెత్తడంతో చెరువు కట్టలు తెగిపోవడంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఊటీ ఘాట్‌రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోయంబత్తూరులోని డ్యామ్‌లు పూర్తిగా నిండిపోయాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నైలో కురిసిన వర్షానికి […]

Srilanka Boats Enter India : భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ శ్రీలంక బోట్లు
Nalini Released : 32 ఏళ్ల తరువాత విముక్తి..
Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..
Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?
Himachal pradesh : హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్..సెంటిమెంట్ పనిచేస్తుందా?
Afghanistan : తాలిబన్ల మరో అరాచకం.. అక్కడ మహిళలపై నిషేదం..

Afghanistan : తాలిబన్ల మరో అరాచకం.. అక్కడ మహిళలపై నిషేదం..

Afghanistan : అప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మహిళలు బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో, జిమ్స్‌లో కనిపించకూడదని క్రూరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. 2021లో అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా సేనలు వెనక్కి వెళ్లడం ప్రారంభించిన తరువాత.. ఆ దేశం అక్కడి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. అనేక మంది ప్రజలు తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు రన్నింగ్‌లో ఉన్న విమానాన్ని ఎక్కే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల […]

Kerala Governor : గవర్నర్‌ను ఛాన్స్‌లర్ పదవి నుంచి తొలగించిన కేరళ ప్రభుత్వం..

Big Stories

Advertisement
×