BigTV English
Advertisement

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

Karnataka: ఓటుకు ఆరు వేలిస్తా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు


Karnataka: కర్ణాటకలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ఇప్పటి నుంచే పలు పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు హామీల మీద హామీలు కుమ్మరిస్తున్నారు. ఆఫర్లు ఇస్తూ తమ వలలో వేసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ జార్కి హోళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఎన్నికల్లో సుళేబావి నియోజకవర్గం నుంచి రమేష్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మి హెబ్బాల్కర్పై చేతిలో ఓడిపోయారు. ఈక్రమంలో ఆమె గత ఎన్నికల్లో తాయిలాలు పంచిందంటూ ఆరోపిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘లక్ష్మి పోయిన ఎన్నికల్లో తాయిలాలు పంచింది. దాని విలువ మహా అయితే మూడు వేలు ఉంటుంది. నేను ఏకంగా ఆరు వేలు ఇస్తాను. మీ అందరూ నాకే ఓటు వేయాలి’’ అని అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


రమేష్ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఒకవైపు ఉచితాలకు తాము వ్యతిరేకమని బీజేపీ చెబుతున్నా… ఆ పార్టీ నేతలు ఇటువంటి హామీలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×