E-Paper
Advertisement

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ

Delhi: దేశరాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్తవ్య పథ్‌లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిసిలతో పాటు పలువురు హాజరయ్యారు. ముందుగా ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి పరేడ్‌ను ప్రారంభించారు.

ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల సందర్భంగా రాజ్‌పథ్ మైదానంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారా మిలటరీ దళాలు, పోలీసులు చేసిన కవాతు ఆకట్టుకుంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×