E-Paper
Advertisement

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ
Advertisement

Delhi: దేశరాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్తవ్య పథ్‌లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిసిలతో పాటు పలువురు హాజరయ్యారు. ముందుగా ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి పరేడ్‌ను ప్రారంభించారు.

ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల సందర్భంగా రాజ్‌పథ్ మైదానంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారా మిలటరీ దళాలు, పోలీసులు చేసిన కవాతు ఆకట్టుకుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×