E-Paper
Delhi Air Pollution: 11 ఏళ్ల పాపమే ఈ కాలుష్యం.. కేజ్రీవాల్‌కు ఎల్జీ సక్సేనా 15 పేజీల బహిరంగ లేఖ
Odisha Athletes: రైలులో టాయిలెట్ల దగ్గర కూర్చొని ప్రయాణించిన అథ్లెట్లు.. ఇదేనా వారికి ఇచ్చే గౌరవం?
Singapore: సింగపూర్‌లో ఇండియన్స్ అరాచకం.. ఫుల్‌గా తాగి కారులో వాంతులు, డ్రైవర్‌తో లొల్లి
Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు

Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో ఘటనలు.. ఢిల్లీలో హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాల నిరసనలు

Bangladesh High Commission: బంగ్లాదేశ్‌లో భారతీయులపై జరుగుతున్న ఘటనల నేపథ్యంలో కొన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్టగాంగ్‌లోని భారత హైకమిషన్‌పై దాడి చేయడం, హిందువులను దాడి చేసి చంపేయడంపై నిరసనలు ఊపందుకున్నాయి. తాజాగా ఢిల్లీలో బంగ్లాదేశ్‌ హైకమిషన్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువులపై దాడులను ఖండిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్‌ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్‌లో వరుస ఘటనలు గతవారం బంగ్లాదేశ్‌లో స్టూడెంట్ నాయకుడు హైది మృతి నేపథ్యంలో ముస్లింలకు […]

USA Visa Interviews: భారత్ లో H-1B వీసాదారులకు పునరుద్ధరణ కష్టాలు.. యూఎస్ కు తిరిగి వెళ్లలేని పరిస్థితి
Kerala Mob Lynching: ఒంటిపై దెబ్బలు లేని చోటు లేదు.. దొంగ అనుకుని దారుణం.. కేరళలో మూకదాడి
Doctor Attack: గౌరవంగా మాట్లాడమన్నందుకు.. పేషెంట్ పై వైద్యుడు దాడి.. వీడియో వైరల్
Madhya Pradesh News: కూతురు ప్రేమ పెళ్లి..  పోయిన ఆ తండ్రి పరువు, బతికుండగానే ఏం చేశారంటే
Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

Madurai-Rameswaram train:  రామేశ్వరం రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక వింత సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వందలాది మంది యాత్రికులు టికెట్ లేకుండా ప్రయాణించడమే కాకుండా.. తనిఖీల నుండి తప్పించుకోవడానికి నినాదాలు చేస్తూ స్టేషన్ నుండి పారిపోయారు. పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో రైల్వే తనిఖీ అధికారులకు చుక్కలు చూపించారు కొందరు యాత్రికులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 400 మంది యాత్రికులు మధురై-రామేశ్వరం ప్యాసింజర్ రైలులో ప్రయాణించారు. అయితే.. వీరిలో అత్యధికులు టికెట్లు తీసుకోకుండానే ప్రయాణించినట్లు […]

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’.. దీనికి సంబంధించిన తొమ్మిదో ఎడిషన్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2026 జనవరిలో జరగనున్న ఈ ముఖాముఖి కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రికార్డు స్థాయిలో మొత్తం 1,27,38,536 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. […]

Assam Train Accident: అస్సాంలో ఏనుగులను ఢీకొట్టిన రాజధాని ఎక్స్ ప్రెస్.. పట్టాలు తప్పిన ఐదు బోగీలు
Special Intensive Revision: ప్రత్యేక సమగ్ర సవరణ.. భారీ సంఖ్యలో ఓట్లు తొలగింపు
Egg Prices Hike: మింగుడు పడని గుడ్డు.. బహిరంగ మార్కెట్లో ఏకంగా రూ.10? ధరలు పెరగడానికి కారణాలివే!
Rahul Gandhi: ఉపాధి హామీని ఖూనీ చేశారు.. పేదల పొట్టకొట్టేలా కొత్త చట్టం: రాహుల్ గాంధీ ఫైర్
×