E-Paper
Advertisement

Rajiv Gandhi 33rd Death Anniversary: రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు!

Rajiv Gandhi 33rd Death Anniversary: రాజీవ్ గాంధీ 33వ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు!

PM Modi Pays Tribute to Rajiv Gandhi: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మరణించి రోజు ఇది. ఆయన 33వ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. ఈ మేరకు X వేదికగా ఆయన.. “మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఢిల్లీలోని వీర్ భూమిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం ఉదయం రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు. పి. చిదంబరం, సచిన్ పైలట్ కూడా ఢిల్లీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించారు.

1984లో రాజీవ్ గాంధీ తల్లి, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. 1984లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. 40 సంవత్సరాల అతి చిన్న వయసులో దేశ ప్రధానమంత్రి అయ్యారు. డిసెంబర్ 2 1989 వరకూ భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. 1944 ఆగస్టు 20న జన్మించిన ఆయన.. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ ఆత్మాహుతి బాంబర్ తో హత్య చేయబడ్డారు.

Also Read: Kharge comments on PM Modi: మోదీపై హాట్ కామెంట్స్, చేసింది చాలు, ప్రజా జీవితం నుంచి..

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×