E-Paper
Advertisement

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శం: రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శం: రేవంత్ రెడ్డి
revanth reddy

Revanth Reddy: ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. జాతీయగీతాలాపన చేశారు. అనంతరం దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత దేశ ప్రజలకు పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించాలని అంబేద్కర్, జవహార్‌లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ వంటి మహనీయులు ముందుకొచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు మళ్లీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరువలేరని తెలిపారు. బ్యాంకుల జాతీయకరణ చేసి ప్రజలకు అనేక సక్షేమ పథకాలు కాంగ్రెస్ అందించిందని వెల్లడించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×