E-Paper
Advertisement

Jallikattu : దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. మధురైలో అట్టహాసంగా ప్రారంభోత్సవం..

Jallikattu : దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. మధురైలో అట్టహాసంగా ప్రారంభోత్సవం..
Advertisement

Jallikattu : తమిళనాడులోని మధురైలో జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దేశ చరిత్రలో జల్లికట్టు కోసం తొలిసారి ప్రత్యేకంగా స్టేడియం నిర్మించారు. స్టేడియం ప్రారంభమైన వెంటనే జల్లికట్టు మొదలుపెట్టేశారు. 600 ఎద్దులు రంగంలోకి దిగాయి. ఈ పోటీల్లో 400 మంది యువకులు పోటీ పడ్డారు.

44 కోట్ల వ్యయంతో జల్లికట్టు స్టేడియాన్ని స్టాలిన్ సర్కార్ నిర్మించింది. 5 వేల మందికిపైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించారు. ఈ స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం .కరుణానిధి పేరు పెట్టారు. ఈ స్టేడియంలో వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×