E-Paper
Advertisement

Maharashtra Politics : మహా రాజకీయాల్లో తేలనున్న బలాబలాలు..

Maharashtra Politics : మహా రాజకీయాల్లో తేలనున్న బలాబలాలు..
Advertisement

Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయాలపైనే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చ జరుగుతోంది. నవంబర్ 3న అందేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బీజేపీ, ఉద్ధవ్ థాక్రే వర్గం నువ్వా నేనా అనే తరహాలో ఈ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతున్నాయి. శివసేన ప్రభుత్వంపై ఏక్‌నాధ్ శిండే వర్గం తిరగబడిన తరువాత జరుగుతన్న మొదటి ఉప్ప ఎన్నిక ఇదే. దీంతో ఫలితం ఎలా రాబోతోందన్నదానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

శివసేన 55 ఎమ్మెల్యేల నుంచి 40 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకొని ఏక్‌నాథ్ శిండే తిరగబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగనున్న ఉపఎన్నికలు బీజేపీ ఏక్‌నాథ్ శిండే వర్గానికి, ఉద్ధవ్ థాక్రే వర్గానికి పెద్ద చాలెంజ్‌గా ముందుంది. ఈస్ట్ అందేరీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ, ఏక్‌నాధ్‌శిండే తరపున ముర్జి పటేల్ నిలుచున్నాడు. కాంగ్రెస్, ఎన్సీపీ, లెఫ్ట్ కలిసి తరపున రుతుజ లట్కే పోటీ చేస్తున్నాడు. ఈ అసెంబ్లీ

Related News

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

Big Stories

Advertisement
×