E-Paper
Advertisement

Maharashtra Politics : మహా రాజకీయాల్లో తేలనున్న బలాబలాలు..

Maharashtra Politics : మహా రాజకీయాల్లో తేలనున్న బలాబలాలు..

Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయాలపైనే ఇప్పుడు దేశంలో ప్రధాన చర్చ జరుగుతోంది. నవంబర్ 3న అందేరి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. బీజేపీ, ఉద్ధవ్ థాక్రే వర్గం నువ్వా నేనా అనే తరహాలో ఈ అసెంబ్లీ స్థానంలో పోటీకి దిగుతున్నాయి. శివసేన ప్రభుత్వంపై ఏక్‌నాధ్ శిండే వర్గం తిరగబడిన తరువాత జరుగుతన్న మొదటి ఉప్ప ఎన్నిక ఇదే. దీంతో ఫలితం ఎలా రాబోతోందన్నదానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

శివసేన 55 ఎమ్మెల్యేల నుంచి 40 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకొని ఏక్‌నాథ్ శిండే తిరగబడిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగనున్న ఉపఎన్నికలు బీజేపీ ఏక్‌నాథ్ శిండే వర్గానికి, ఉద్ధవ్ థాక్రే వర్గానికి పెద్ద చాలెంజ్‌గా ముందుంది. ఈస్ట్ అందేరీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ, ఏక్‌నాధ్‌శిండే తరపున ముర్జి పటేల్ నిలుచున్నాడు. కాంగ్రెస్, ఎన్సీపీ, లెఫ్ట్ కలిసి తరపున రుతుజ లట్కే పోటీ చేస్తున్నాడు. ఈ అసెంబ్లీ

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×