BigTV English

Bandi Sanjay : ముఖ్యమంత్రిని గ్రామ ఇంచార్జ్‌ స్థాయికి తీసుకొచ్చిన ఘనత బీజేపీది..

Bandi Sanjay : ముఖ్యమంత్రిని గ్రామ ఇంచార్జ్‌ స్థాయికి తీసుకొచ్చిన ఘనత బీజేపీది..
Advertisement

Bandi Sanjay : మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడంతో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ టీఆర్ఎస్, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందన్నారు. బీజేపీ పార్టీ మాత్రమే అసలైన ఉద్యమకారులకు వేదికగా ఉందన్నారు.


బూరనర్సయ్య లాంటి ఉద్యమకారులు టీఆర్ఎస్, కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా మారే పరిస్థితి తెచ్చిన ఘనత బీజేపీ పార్టీదన్నారు బండి సంజయ్. దుబ్బాక, హుజురాబాద్‌ను అభివృద్ధి చేస్తామన్న కే
సీఆర్ మాటతప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన నిదులను కూడా ఇవ్వడం లేదన్నారు బండి సంజయ్. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్‌లో చేరారన్నారు.


Related News

KTR: దొంగ ఓట్లతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోంది.. కేటీఆర్ సంచలన ఆరోపణలు నిజమెంత..?

Kalvakuntla Kavitha: కవితను అడ్డుకున్న పోలీసులు.. చిక్కడపల్లిలో హై టెన్షన్

Konda Surekha: మేడారం టెండర్ల విషయంలో మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. నా ఉద్దేశమదే..!

Maoist Party: మావోయిస్టు పార్టీ చరిత్రలో సంచలనం.. ఆయుధాలు వదిలేసిన మల్లోజుల.. ఇతను ఎవరంటే..?

Mahesh Kumar Goud: జీవో నంబర్ 9 ఒక చారిత్రాత్మకం.. హైకోర్టు స్టేపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Election Commission: అది ఇల్లు కాదు అపార్ట్మెంట్.. కేటీఆర్‌కు ఈసీ షాక్

Rajgopal Reddy: వైన్ షాప్స్ టైమింగ్స్ మార్పు.. ఇక నుంచి ఇన్ని గంటలకే.. రాజగోపాల్ రెడ్డి కీలక ఆదేశాలు

Asaduddin Owaisi: జూబ్లీహిల్స్‌లో మా మద్దతు ఆ పార్టీకే.. ఓవైసీ సంచలన నిర్ణయం.. గెలుపు ఆ పార్టీదే..?

Big Stories

×