E-Paper
Advertisement

Pineapple: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

Pineapple: బంగ్లాదేశ్ ప్రధానికి 500 కేజీల పైనాపిల్స్ గిఫ్ట్‌గా పంపిన సీఎం

Pineapple: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. పైనాపిల్స్ ను కానుకగా పంపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింతగా మెరుగుపడేలా గౌరవ సూచికంగా ఆమెకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ ను పంపారు. అఖుర ఇంటెగ్రేటెడ్ చెక్ పోస్ట్ (ఐసీపీ) ద్వారా ఈ పండ్లను బంగ్లాదేశ్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

‘సీఎం ఆదేశాల మేరకు 500 కిలోల ‘క్వీన్ పైనాపిల్స్’ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు పంపాం. 100 ప్యాకెట్లలో ఈ పండ్లను పెట్టి తరలించాము. ఒక్కో ప్యాకెట్ లో 6 పండ్లు, ఒక్కో పండు బరువు వచ్చేసి 750 గ్రాముల చొప్పున ఉంటుంది’ అంటూ త్రిపుర ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దీపక్ తెలిపారు.

Also Read: రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ.. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా? అంటూ..

భారత్ – బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయని ఆయన తెలిపారు. పరస్పరం గౌరవ భావంతో చేసే ఇలాంటి చర్యల వల్ల సంబంధాలు మరింత బలపడుతాయన్నారు. గతేడాది కూడా త్రిపుర సీఎం మాణిక్ సాహా.. షేక్ హసీనాకు పైనాపిల్స్ పంపించారు. దీంతో ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆమె కూడా తిరిగి మామిడి పండ్లను సీఎంకు పంపించి తన అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.

Tags

Related News

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

Big Stories

×