E-Paper
Advertisement

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన టెంపో ట్రావెల్.. 14 మంది మృతి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన టెంపో ట్రావెల్.. 14 మంది మృతి

Uttarakhand Road Accident(Today latest news telugu): ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ జిల్లాలో 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి లోతైన లోయలో పడింది. బద్రీనాథ్ హైవే సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్, పోలీసు బృందం సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు.

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. ఎనిమిది మంది మావోయిస్టులు హతం.. ఎదురు కాల్పుల్లో జవాన్ మృతి

రుద్రప్రయాగ్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో బద్రీనాథ్ హైవేపై రైటోలి సమీపంలో అలకనదిలో టెంపో ట్రావెలర్ పడినట్లు తెలుస్తోంది. నదిలో పడిన ఇద్దరిని ఎస్డీఆర్ఎఫ్ బృందం కాపాడగా.. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

స్పందించిన సీఎం..

ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ససింగ్ ధామి స్పందించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు చర్యలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రమాదంపై తక్షణమే విచారణ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని బాబా కేదార్‌ని ప్రార్థిస్తున్నానని పుష్కర్ ధామి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×