E-Paper
Advertisement

వెన్నుపోటు పొడిచిన అట్కిన్సన్…రూట్ సెంచ‌రీ మిస్ చేసుకోవ‌డంపై రాజుకున్న వివాదం

వెన్నుపోటు పొడిచిన అట్కిన్సన్…రూట్ సెంచ‌రీ మిస్ చేసుకోవ‌డంపై రాజుకున్న వివాదం
Advertisement

Joe Root Missed A Century:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ ( India tour of England, 2026 ) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వన్డే సిరీస్ లో భాగంగా మొన్న జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా రాణించి విజయం సాధించింది. అయితే గురువారం జరిగిన సెకండ్ వన్డేలో మాత్రం టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలమైన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (JOE ROOT) మిస్ చేసుకున్న సెంచరీపై వివాదం రాజుకుంది. అక్కిన్సన్ అనవసరంగా బౌండరీ కొట్టి… రూట్ సెంచరీ మిస్ అయ్యేలా చేశాడు. దీంతో రూట్ కు గస్ అట్కిన్సన్ ( GUS ATKINSON) వెన్నుపోటు పొడిచినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు హార్థిక్ పాండ్యా (  Hardik  Pandya) గతంలో ఇలాగే తోటి ప్లేయర్ సెంచరీ కాకుండా అడ్డుకున్న సంఘటనను గుర్తు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

అట్కిన్సన్ వెన్నుపోటు…రూట్ సెంచ‌రీ మిస్ చేసుకోవ‌డంపై వివాదం

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కార్డీప్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండవ వన్డే జరిగింది. ఇందులో ఇండియా మొదట బ్యాటింగ్ చేయగా… 233 పరుగులకు కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని కేవలం 44 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఛేదించగలిగింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు రూ ట్ 99 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతని వల్లే ఇంగ్లాండ్ గెలిచింది. అయితే చివరలో వచ్చిన గస్ అట్కిన్సన్ ( GUS ATKINSON) ఓ సిక్సర్ తో పాటు మూడు బౌండరీలు సాధించాడు. దూకుడుగా ఆడి 99 పరుగుల వద్ద ఉన్న రూట్, సెంచరీ చేసుకోకుండా అడ్డుకున్నాడు. దీంతో రూట్ కు అట్కిన్సన్ వెన్నుపోటు పొడిచాడని… పాండ్యా తరహాలో వ్యవహరించాడని మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి ఎందుకు వచ్చిందంటే ?

రూట్ సెంచరీ చేసుకోకుండా అక్కని అడ్డుకున్నాడని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. ఇలాంటి క్రమంలో హార్దిక్ పాండ్యా పేరు తెరపైకి వచ్చింది. అతని తరహాలోనే రూట్ సెంచరీ చేసుకోకుండా అట్కిన్సన్ విలన్ గా మారారని అంటున్నారు. గతంలో 2025 సమయంలో విరాట్ కోహ్లీ 51 సెంచరీ చేసుకోకుండా హార్దిక్ పాండ్యా మరో ఎండ్ లో ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు. అటు 2023లో తిలక్ వర్మ అర్ధ సెంచ‌రీ చేసుకోకుండా మ్యాచ్ ఫినిష్ చేశాడు పాండ్యా. కేఎల్ రాహుల్ విష‌యంలో కూడా ఇలాగే జరిగింది. అందుకే పాండ్యా పేరు తెరపైకి వచ్చింది. దీంతో పాండ్యా వల్ల ఇంగ్లాండ్ లో వివాదం రాజుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

 

 

 

Related News

2027 వన్డే వరల్డ్ కప్ నుంచి రోహిత్ ఔట్..19న లార్డ్స్ లో రిటైర్మెంట్?

గంభీర్ కు ఒళ్లంతా అహంకారం, అందుకే టీమిండియా ఓడిపోతోంది

బీసీసీఐ వేసే బిస్కెట్ల‌కు ఐసీసీ అమ్ముడుపోయిది..అందుకే టీమిండియాకు వ‌రుస‌గా ట్రోఫీలు

Video: సామ్ కర్రన్ కుప్పిగంతులు..ఇచ్చిప‌డేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్

Video: లైవ్ మ్యాచ్ లో త‌న్నుకున్న‌ స్టీవ్ స్మిత్, కీరన్ పొలార్డ్

RCBలో టార్చ‌ర్ భ‌రించ‌లేక ఆత్మ‌హ‌**త్య చేసుకోవాలని అనుకున్నా

ప్రతిరోజూ 1000 బౌన్సర్లతో నా కొడుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు..వైభవ్ తండ్రి సంచ‌ల‌నం

Big Stories

Advertisement
×