E-Paper
Advertisement

UP VS RCB: WPLలోనే తొలి సూపర్ ఓవర్..9 పరుగులు కూడా చేయలేక ఓడిన RCB !

UP VS RCB: WPLలోనే తొలి సూపర్ ఓవర్..9 పరుగులు కూడా చేయలేక ఓడిన RCB !
Advertisement

UP VS RCB: క్రికెట్ అభిమానులంతా చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పైన దృష్టి పెడితే… ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మాత్రం చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కారణంగా క్రికెట్ అభిమానులు.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో అద్భుతాలే జరుగుతున్నాయి. తాజాగా… యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్ల మధ్య… రసవత్తర పోరు జరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఈ మ్యాచ్ నిలిచిపోనుంది. ఎందుకంటే ఇప్పటివరకు సూపర్ ఓవర్ ( Super Over) అవసరం ఏ జట్టుకు రాలేదు. ఇప్పటివరకు ఏ మ్యాచ్ లో… కూడా సూపర్ ఓవర్ అవకాశం రాలేదు. కానీ… సోమవారం రోజున జరిగిన యూపీ వారియర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య.. జరిగిన మ్యాచ్ లో తొలి సూపర్ ఓవర్ జరిగింది. ఈ ఉత్కంఠ భరితమైన సూపర్ ఓవర్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 9 పరుగుల లక్ష్యాన్ని కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… చేదించలేకపోయింది.

డిపెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును నాలుగు… పరుగులకే కట్టడి చేసింది యూపీ వారియర్స్. ఈ తరుణంలో… నాలుగు పరుగుల తేడాతో యూపీ వారియర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిరాశ చెందింది. ఇక అంతకుముందు మొదట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోని నిర్ణయిత ఇరువై ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 180 పరుగులు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఈ నేపథ్యంలోనే ఆర్సిబి కెప్టెన్ స్మృతి మందాన ఆరు పరుగులకే అవుట్ అయ్యారు. వైన్ హెడ్జ్ 57 పరుగులతో రాణించింది. ఇందులో నాలుగు బౌండరీలు అలాగే మూడు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో డేంజర్ ప్లేయర్ ఫెర్రీ.. మరోసారి అదరగొట్టింది. 56 బంతుల్లోనే 90 పరుగులు చేసి పెర్రి… రఫ్ ఆడించింది. ఈ తరుణంలోనే 180 పరుగులు చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.

Advertisement

ఇక ఈ లక్ష్యాన్ని యూపీ వారియర్స్ ఉమెన్స్ జట్టు కూడా చేదించే క్రమంలో… భారీగానే పోరాడింది. దీంతో నిర్ణయిత 20 ఓవర్లలో 180 పరుగులు సరిగ్గా చేసి మ్యాచ్ డ్రా చేసింది యూపీ వారియర్స్ టీం. యూపీ వారియర్స్ జట్టులో కిరణ్ 24 పరుగులు చేయగా.. దీప్తి శర్మ 25 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ చివరలో సోఫీ 33 పరుగులు… జట్టును కాపాడింది. అయితే అనూహ్యంగా ఈ మ్యాచ్ డ్రా అయింది. డ్రా కావడంతో సూపర్ ఓవర్ వరకు అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సూపర్ ఓవర్ లో యూపీ వారియర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలోనే ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు అంటే నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2 మ్యాచ్లో విజయం సాధించి రెండు మ్యాచ్లో ఓడిపోయింది.. దీంతో నాలుగు పాయింట్లు సంపాదించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ రెండవ స్థానంలో ఉంది.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×