E-Paper
Advertisement

Tanveer Ahmed: సంజు శాంస‌న్ బ్యాట్ లో చిప్స్.. ఫైన‌ల్ కంటే ఐసీసీ ద‌ర్యాప్తు చేయాలి

Tanveer Ahmed: సంజు శాంస‌న్ బ్యాట్ లో చిప్స్.. ఫైన‌ల్ కంటే ఐసీసీ ద‌ర్యాప్తు చేయాలి
Advertisement

Tanveer Ahmed:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఇంగ్లాండ్ ను దారుణంగా ఓడించిన టీమిండియా.. ఫైనల్ లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ ( sanju samson ) 89 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో టీమిండియా విజయం సాధించగలిగింది. అయితే సంజు శాంసన్ భయంకరంగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతని బ్యాటింగ్ విధానం పై అనుమానాలు వ్యక్తం చేశారు. సంజు శాంసన్ వాడే బ్యాట్ లో చిప్ లు ( chips in sanju samson bat ) ఉన్నాయని ఆరోపణలు చేశారు. అభిషేక్ శర్మ ( Abhishek Sharma) భయంకరంగా ఆడతాడని అందరూ అనుకుంటే.. అసలు ఫామ్ లో లేని సంజు శాంసన్ రాణించ‌డం ఏంట‌ని నిల‌దీశారు తన్వీర్ అహ్మద్. అందుకే సంజు శాంస‌న్ బ్యాట్లు చెక్ చేయాల‌ని ఐసీసీని డిమాండ్ చేశారు.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

సంజు శాంస‌న్ బ్యాట్ లో చిప్స్.. ఫైన‌ల్ కంటే ఐసీసీ ద‌ర్యాప్తు చేయాలి

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీఫైనల్ లో సంజు శాంసన్ 89 పరుగులతో ఇరగదీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సంజు శాంసన్ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో సెమీఫైనల్ సందర్భంగా హ్యారీ బ్రూక్ క్యాచ్ వదలడంతో.. సంజు కు లక్కు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. లేకపోయి ఉంటే టీమ్ ఇండియా ఓడిపోయేదని వెల్లడించారు. మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్ కు లైఫ్ వస్తే.. అత్యంత భయంకరంగా బ్యాటింగ్ చేస్తారని గుర్తు చేశారు.

బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ లపై మాత్రమే సంజు శాంసన్ ఆడతాడని వెల్లడించారు. అయితే నిన్నటి మ్యాచ్ లో సంజు శాంసన్ వాడిన బ్యాడ్ పై అనుమానాలు ఉన్నట్లు సంచలన ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్. భయంకరంగా బ్యాటింగ్ చేయగల అభిషేక్ శర్మ సరిగ్గా ఆడడం లేదు కానీ.. సంజు శాంసన్ ఎలా ఆడుతున్నాడని నిలదీశారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని బాంబు పేల్చారు. అందరికీ డౌట్ రాకుండా అభిషేక్ శర్మ విఫలమౌతూ వస్తున్నాడని పేర్కొన్నారు. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైన‌ల్ కంటే ముందే సంజు శాంస‌న్ బ్యాట్ చెక్ చేయాల‌ని డిమాండ్ చేశారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్. అటు ముంబై వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో 15వ ఓవ‌ర్ నుంచి ఫిక్సింగ్ జ‌రిగింద‌ని, దీని వెనుక జై షా ఉన్నాడ‌ని ఆరోపించారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×