E-Paper
Advertisement
Modi’s Ayodhya trap : కాంగ్రెస్ మరోసారి మోదీ ఉచ్చులో పడుతోందా..?
Ayodhya Ram Mandir : చివరి దశకు ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లు.. రామనామ స్మరణతో మార్మోగుతున్న దేశం..
Gurpatwant Singh Pannun : అయోధ్యలో విధ్వంసం పక్కా.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హెచ్చరిక..!

Gurpatwant Singh Pannun : అయోధ్యలో విధ్వంసం పక్కా.. ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ హెచ్చరిక..!

Gurpatwant Singh Pannun(Today’s breaking news in India) : అయోధ్యలో జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించాడు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను హత్య చేస్తానని పన్నూ తెలిపినట్లు సమాచారం. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు ముగ్గురు ఖలిస్తానీ సానుభూతిపరులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో పన్నూ హెచ్చరించాడు. ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) అధినేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మాట్లాడిన ఆడియో […]

Ayodhya Ram Mandir : అయోధ్య బాల రాముడు.. ఫొటోలు వైరల్..
Ayodhya Ram Mandir : 350 బాక్సులు.. లక్ష లడ్డూలు.. అయోధ్యకు తిరుమల శ్రీవారి ప్రసాదం..
Ayodhya Ram Mandir : ‘రారండోయ్ అయోధ్యకు’.. భారత క్రికెటర్లకు ఆహ్వానం..!
Singer KS Chithra : రామనామం జపించాలని సందేశం.. గాయని చిత్ర వ్యాఖ్యలపై వివాదం..
Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం

Ayodhya : 14 లక్షల దీపాలతో శ్రీరాముని పరాక్రమరూపం.. అయోధ్యలో బీహార్ కళాకారుల కళాఖండం

Ayodhya : అయోధ్య రామమందిరం.. కోట్లాది మంది భక్తుల ఆకాంక్ష. జనవరి 22న రామమందిరం ప్రారంభం, బాలరాముడి ప్రాణ ప్రతిష్టతో కోట్లాది మంది ఆకాంక్ష తీరనుంది. ప్రధాని నరేంద్రమోదీ రామ్ లల్లా విగ్రహాన్ని ఆరోజున ప్రతిష్ఠించనుండగా.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. రామమందిర ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లతో అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బీహార్ కు చెందిన కళాకారులు అయోధ్యలో అద్భుతమైన కళాకృతిని తీర్చిదిద్దారు. 14 లక్షల దీపాలతో రాముడి ఆకృతిని రూపొందించారు. 14 లక్షల […]

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలివే..!
Ayodhya Ram Mandir : అయోధ్య ఈవెంట్ దెబ్బకి ఈ షేర్లు పైపైకి..!
Ayodhya Ram Mandir : రామయ్య పూజారిగా మన తిరుపతి విద్యార్థి..!
Ayodhya Mandir Opening : 84 సెకన్ల దివ్య ముహూర్తంలో రామయ్య ప్రతిష్ట!
Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Poornima Kothari : ‘నా సోదరుల ప్రాణ త్యాగానికి ఫలితం దక్కింది.. 33 ఏళ్ల తర్వాత వారి కోరిక నిజమైంది..’

Ayodhya ram mandir : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమ పనులు వేగంగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా రామ మందిరం నిర్మాణాం కోసం భక్తులు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. యావత్ దేశం అంతా రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామ జన్మభూమితో తమ కుటుంబ సభ్యులకు అనుబంధం ఉందని పూర్ణిమా కొఠారి సంతోషం వ్యక్తం చేసింది. అయోధ్యలో1990 లో కరసేవకులు చేపట్టిన రామ రథయాత్ర హింసాత్మకంగా మారింది. పరిస్థితి విషమించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పూర్ణిమా కొఠారి సోదరులు 23 ఏళ్ల రామ్ కుమార్ కొఠారి , 20 ఏళ్ల శరత్ కుమార్ కొఠారి మృతి చెందారు.

Ayodhya Ram Mandir : అయోధ్య విశేషాలెన్నో..! తప్పక తెలుసుకోవాల్సిందే..!
Ayodhya : అయోధ్య ఆలయ పూజారులు వీరే..!

Big Stories

Advertisement
×