E-Paper
Advertisement
Hyderabad: కూకట్‌పల్లిలో దారుణం.. 3 రోజులు ఇంట్లోనే కూతురు డెడ్ బాడీ.. చివరికి..
Hyderabad: చైతన్యపురిలో నరబలి కలకలం.. జ్యువెలరీ షాపులో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి

Hyderabad: చైతన్యపురిలో నరబలి కలకలం.. జ్యువెలరీ షాపులో వాచ్‌మెన్ అనుమానాస్పద మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని చైతన్యపురి ప్రధాన రహదారిపై త్వరలో ప్రారంభం కావాల్సిన ‘వైశ్యరాజు జ్యువెలర్స్’ షోరూమ్‌లో విషాదం చోటుచేసుకుంది. గత రెండేళ్లుగా అదే భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న చామల ముత్తయ్య (47) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం ఉదయం షాపు లోపల ఆయన మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు.. ముత్తయ్య మరణం వెనుక పెను […]

Hyderabad: హైదరాబాద్ పోలీస్ శాఖలో భారీ మార్పులు.. 63 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ
Hyderabad Drug Bust:10 కేజీల గంజాయి స్వాధీనం.. అంతర్​ రాష్ట్ర పెడ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు!
Telangana Private Schools: మార్కెట్ లో అనుమతి లేని విద్యాసంస్థలు.. డిజిటల్ మాయ అడ్మిషన్ల కోసం అడ్డదారులు!

Telangana Private Schools: మార్కెట్ లో అనుమతి లేని విద్యాసంస్థలు.. డిజిటల్ మాయ అడ్మిషన్ల కోసం అడ్డదారులు!

Telangana Private Schools: చదువు భావితరాలకు మనం ఇచ్చే తరగని ఆస్తి.  అలాంటి చదువుపేరు చెప్పి కోట్లు దండుకుంటూ, ఫీజులు ఎంతైనా పర్వాలేదు మంచి విద్య అందించాలన్న తల్లిదండ్రుల ఆశలను పెట్టుబడిగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దగా చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అనుమతులు లేకుండానే, నిబంధనలు పాటించకుండా కొందరు సంస్థలు మసిపూసి మాయ చేస్తున్నట్లు సమాచారం. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి  భారీ భవనాలు, డిజిటల్ ప్రదర్శనలు, గణాంకాలు చూపిస్తూ మేమే […]

Hyderabad Traffic Police: హైదరాబాద్‌లో లైసెన్స్ లేని డ్రైవర్లపై పోలీసుల ఉక్కుపాదం.. మార్చి 1 నుండి ప్రత్యేక తనిఖీలు
Shamshabad Airport: శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Shamshabad Airport: శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Shamshabad Airport: శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సింగపూర్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ (SQ 518) విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ రావడంతో విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ విభాగం, ఉన్నతాధికారులు హై అలర్ట్ ప్రకటించి, అత్యవసర చర్యలు చేపట్టారు. సింగపూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం గాలిలో ఉండగానే బెదిరింపు రావడంతో, […]

Telangana Govt: మూడు కార్పొరేషన్ల ఎన్నికలపై సర్కారు కసరత్తు? ఆ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసే యోచన!
Telangana RTC: పర్యావరణ పరిరక్షణ దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు.. దేశంలోనే మొదటి రాష్ట్రంగా సరికొత్త రికార్డ్!
GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

GHMC:  క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేటి తరుణంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ అండగా నిలిచింది. అందుబాటులో సరైన సదుపాయాలు లేక ఆరోగ్య పరీక్షలు నిర్లక్ష్యం చేస్తూ కొందరు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించేందుకు నడుం బిగించింది. ఈ కార్యక్రమంలోనే పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు కార్కినోస్ హెల్త్ కేర్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మొబైల్ ఉచిత […]

Fire Accident: భారీ అగ్ని ప్ర‌మాదం.. చౌటుప్పల్ బృందావన్ ల్యాబ్‌లో రియాక్టర్ బ్లాస్ట్.. మంటల్లో కార్మికులు

Fire Accident: భారీ అగ్ని ప్ర‌మాదం.. చౌటుప్పల్ బృందావన్ ల్యాబ్‌లో రియాక్టర్ బ్లాస్ట్.. మంటల్లో కార్మికులు

Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక బృందావనం ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు దద్దరిల్లడమే కాకుండా, కంపెనీ ప్రాంగణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో మొత్తం 11 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం […]

HYDRA: ఫైర్ సేఫ్టీపై హైడ్రా త‌నిఖీలు ముమ్మరం.. ప్రమాదాల నివారణ కోసం త‌ప్ప‌కుండా ఈ జాగ్రత్తలు పాటించాలి!
Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

Telangana Govt: మొబైల్ అంగన్ వాడీ కేంద్రాలతో అర్హులైన వారికి సరుకులు అందజేసేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఏయే ప్రాంతాలకు అందడం లేదు. ఎంతమంది అర్హులున్నారనే వివరాలను సేకరించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లి అందజేయాలని భావిస్తుంది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ లో అందజేయాలని భావిస్తుంది. అందుకు ప్రతి ఏటా 4 కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించినట్లు తెలిసింది. గర్భిణులకు, చిన్నారుల్లో పోషకాహార లోపంతో ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో […]

Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. స్పాట్ లో ఐదుగురు
Dhoolipet Drug Bust: ధూళిపేట్‌లో ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం, పలువురు అరెస్ట్!

Big Stories

×