BigTV English
Odisha Train Tragedy : ఘోర కలి .. ఆ 20 నిమిషాల్లోనే..   ప్రమాదం జరిగింది ఇలా..?
Railway Minister :  ప్రమాద కారణాలు వెంటనే చెప్పలేం.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు : రైల్వే మంత్రి

Railway Minister : ప్రమాద కారణాలు వెంటనే చెప్పలేం.. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు : రైల్వే మంత్రి

Coromandel train accident news: ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌ బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఘోర రైళ్ల ప్రమాదంపై జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ పరిశీలించారు. సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. విచారణకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని ప్రకటించారు. ఘటనాస్థలిలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకున్నామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక […]

AP Passengers : ఏపీ ప్రయాణికులు ఎంత మంది ? ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్‌ ఆరా..!
Trains : ఒడిశా ప్రమాదం ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు.. 38 దారి మల్లింపు..
Kavach System : కవచ్ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందా..?  అధికారుల నిర్లక్ష్యమా..?
Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 280 మంది మృతి..
Wrestlers Protest : పతకాలు గంగలో కలిపేస్తాం.. ఆమరణ దీక్ష చేపడతాం.. రెజ్లర్ల హెచ్చరిక..
Manish Sisodia : ఢిల్లీ హైకోర్టులో సిసోడియాకు షాక్.. నో బెయిల్..
Manipur : మణిపూర్ లో అమిత్ షా పర్యటన .. అల్లర్లు కంట్రోల్..
Manipur : మణిపూర్‌లో మళ్లీ హింస.. 40 మంది కాల్చివేత.. అమిత్ షా టూర్ ..
ISRO : నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న GSLV-F12 రాకెట్ .. కొనసాగుతున్న కౌంట్ డౌన్..
Parliament : పార్లమెంట్ సభ్యుల సంఖ్య వెయ్యి దాటుతుందా..? మోదీ ఇచ్చిన సంకేతాలేంటి..?
Delhi : కొత్త పార్లమెంట్‌ భవనం వైపు దూసుకెళ్లిన రెజ్లర్లు.. ఢిల్లీలో టెన్షన్..

Delhi : కొత్త పార్లమెంట్‌ భవనం వైపు దూసుకెళ్లిన రెజ్లర్లు.. ఢిల్లీలో టెన్షన్..

Delhi : భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీసింది. పార్లమెంట్‌ నూతన భవనం వైపు మార్చ్ చేపట్టేందుకు రెజ్లర్లు ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. రెజ్లర్లను నిర్బంధించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు ‌ బ్రిజ్‌ భూషణ్‌ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రెజ్లర్లు చాలారోజులుగా […]

Rahul Gandhi : పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పట్టాభిషేకమా..? మోదీపై రాహుల్ సెటైర్లు..

Rahul Gandhi : పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం పట్టాభిషేకమా..? మోదీపై రాహుల్ సెటైర్లు..

Rahul Gandhi : నూతన పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని విపక్షాలు తప్పుపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ పట్టాభిషేకంలా భావించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. పార్లమెంట్‌ అంటే ప్రజల గళమని తెలిపారు. మోదీ కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన కాసేపటికే రాహుల్‌ విమర్శనాస్త్రాలు సంధించారు. మరోవైపు కొత్త పార్లమెంట్‌ భవనానికి పునాది రాయి వేసిన సమయంలోనూ అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను దూరం పెట్టారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి […]

Modi : త్వరలో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి.. మోదీ కీలక ప్రకటన..

Big Stories

×