BigTV English
TSRTC New Buses : రూ.400 కోట్లతో 1,050 కొత్త బస్సులు.. రేపే ప్రారంభం..
Cm Jagan:  భార్యలను మార్చడం నైజం.. ప్యాకేజీ‌లు కోసం కార్యకర్తలు తాకట్టు.. పవన్ కల్యాణ్ పై జగన్ ఘాటు విమర్శలు..
Medchal: మేడ్చల్ లో విషాదం.. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. డీన్ ఏం చేశారు ?

Medchal: మేడ్చల్ లో విషాదం.. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. డీన్ ఏం చేశారు ?

Medchal latest news(Today news in telangana): మేడ్చల్‌ జిల్లా ఫిర్జాదిగూడలో స్టూడెంట్ సూసైడ్‌ కలకలం రేపుతోంది. శ్రీచైతన్య కాలేజ్‌లో ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థిని వర్ష మృతదేహాన్ని మార్చురికి తరలించడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. వర్షది ఆత్మహత్య కాదు.. హత్యేనని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. కాలేజ్‌ యాజమాన్యం విద్యార్థిని ఉరి […]

Chandrababu Kuppam Tour: ఎన్నికలకు టీడీపీ సన్నాహాలు.. కుప్పంలో రెండోరోజు చంద్రబాబు పర్యటన..
Nandakumar exclusive interview : ఫామ్ హౌజ్ ఫైల్స్.. సంచలన విషయాలు వెల్లడించిన నందకుమార్..
Ganja seized: రూ.22 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..
Sharmila : ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీపై క్లారిటీ.. విజయమ్మ ఎటువైపు?
AP High Court : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ..

AP High Court : విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ..

AP High Court : విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాల తరలించాలన్న ఏపీ సర్కార్ కు షాక్ తగిలింది. ఆఫీసుల తరలింపు కోసం ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. కార్యాలయాల తరలింపు అంశంపై మంగళవారం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను అమరాతి నుంచి వైజాగ్ కు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. […]

Congress Praja Palana : నేటి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ.. 5 పథకాలకు ఒకే అప్లికేషన్..
Indian National Congress : నేడు కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం.. నాగ్‌పూర్‌లో భారీ బహిరంగ సభ..
Singareni Elections : బొగ్గుగనుల్లో ఎగిరిన ఎర్ర జెండా.. సింగరేణి సమరంలో ఏఐటీయూసీ విజయం..
Andhra Pradesh: ఏపీలో డీఐజీలకు ఐజీలుగా పదోన్నతలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Vasalamarri | అనాథగా మారిన కేసీఆర్ దత్తత గ్రామం.. రోడ్డున పడిన గ్రామస్థులు
Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు
Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉద్ధృతం.. ఎమ్మెల్యే‌ల ఇళ్ల ముట్టడికి యత్నం..

Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉద్ధృతం.. ఎమ్మెల్యే‌ల ఇళ్ల ముట్టడికి యత్నం..

Andhra Pradesh: ఆంధ్ర‌ప్రదేశ్‌లో అంగన్వాడీల పోరు ఉధృతంగా సాగుతుంది. ఏపీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇప్పట్లో వేతనాలు పెంచేది లేదని జగన్‌ సర్కార్‌ తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల ను ముట్టడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం ఎమ్మెల్యేల ఇంటి వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

Big Stories

×