BigTV English

Andhra Pradesh: ఏపీలో డీఐజీలకు ఐజీలుగా పదోన్నతలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీ లో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.

Andhra Pradesh: ఏపీలో డీఐజీలకు ఐజీలుగా పదోన్నతలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీ లో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.


పదోన్నత పొందిన వారిలోవిశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘరామరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీ జీఅశోక్ కుమార్, అక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్ డీ రామకృష్ణ, హోం స్పెషల్ సెక్రటరీ జి. విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీఐజీ ఆఫీస్ మోహన్ రావు ,సెంట్రల్ డిప్యూటేషన్ లో ఆకే రవికృష్ణ , జయలక్ష్మి మొదలైన వారు పదోన్నత పొందిన జాబితాలో ఉన్నారు.

Andhra Pradesh police DIG officials get promoted as IG officials


Related News

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

Big Stories

×