BigTV English
CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువు-పోరాటం నేర్పింది ఓయూ.. మానవ రూపంలో మృగాలున్నాయి, జాగ్రత్త చెప్పిన సీఎం రేవంత్

CM Revanth Reddy: చదువుతోపాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా యూనివర్సిటీయేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ రెండూ అవిభక్త కవలల్లాంటివన్నారు. ఉస్మానియా గడ్డ మీది నుంచే పీవీ నరసింహారావు దేశ స్వాతంత్య్రం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించారని గుర్తు చేశారు. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డన్నారు.  చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి వంటి నేతలు ఇక్కడి నుంచి వచ్చినవారేనని అన్నారు. తెలంగాణలో ఏదైనా సమస్య […]

CPGET 2024 Results: సీపీగెట్ ఫలితాలు విడుదల..
Osmania University: ఓయూ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వేసవి సెలవుల్లోను హాస్టల్ ఓపెన్
Donation to Osmania University : ఓయూకు భారీ విరాళమిచ్చిన పూర్వ విద్యార్థి..
Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..

Osmania University : పీజీ గర్ల్స్ హాస్టల్లో కలకలం.. అర్ధరాత్రి బాత్రూమ్‌లోకి చొరబడిన ఆగంతకులు..

Osmania University : సికింద్రాబాద్ పీజీ గర్ల్స్ హాస్టల్లో శుక్రవారం అర్ధరాత్రి అలజడి రేగింది. ఫుల్లుగా గంజాయి తాగిన ఇద్దరు ఆగంతకులు హాస్టల్‌లోకి చొరబడ్డారు. బాత్రూమ్ దగ్గరకు చేరి సైగలు చేయడంతో విద్యార్థినులు కేకలు వేశారు. దీంతో హాస్టల్‌లోని మిగతా స్టూడెంట్స్ అలర్టయ్యారు. అందరూ కలిసి ఓ ఆగంతకుడిని పట్టుకున్నారు. మరొకడు పారిపోయాడు. తమకు రక్షణ కల్పించాలంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. అర్ధరాత్రి నుంచి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గంజాయి మత్తులో యువత చెడు […]

AP highcourt additional judges : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన గవర్నర్

AP highcourt additional judges : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు.. ప్రమాణం చేయించిన గవర్నర్

AP highcourt additional judges : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన హరినాథ్‌ నూనెపల్లి, కిరణ్మయి మండవ,సుమతి జగడం, న్యాపతి విజయ్‌ పదవీ ప్రమాణం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వీరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్‌, కొత్త న్యాయమూర్తుల కుటుంబసభ్యులు, తదితరులు హాజరయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన […]

Sangareddy : పగలు ప్రిన్సిపాల్.. రాత్రి కాలేజీలోనే బార్..

Big Stories

×