E-Paper
Advertisement
సాగర్ హైవేపై ఘోర ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. పలువురికి గాయాలు!
స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

స్పీకర్ వద్దు.. మంత్రి పదవి ముద్దు అంటున్న గడ్డం ప్రసాద్ కుమార్..!

Cabinet Expansion: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాధాన్యత లేకపోవడం గమానర్హం. అయితే ఉమ్మడి జిల్లాలో వికారాబాద్ పరిధిలోనే నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిపొందారు. కానీ మేడ్చల్ జిల్లాలో ఒక్క స్థానం గెలువలేక పొగా రంగారెడ్డి జిల్లాలో పేరుకు మూడు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అయినప్పటికీ రెండు అసెంబ్లీ స్థానాలు […]

Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. దొంగల్ని ఎలా కొట్టాడంటే..
Rangareddy: నకిలీ తుపాకీతో బంగారం షాపు చోరీ.. క్షణాల్లో పరార్, హైదరాబాద్‌లో ఘటన
Rangareddy: ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ప్రేమజంట ఇంట్లోనే..
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. గుడిసెలు దగ్ధం
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ-ఆర్టీసీ ఢీ.. స్పాట్‌లో 19 మంది మృతి
Ranga Reddy News: దారుణం.. వాగు దాటుతూ.. నీటిలో కొట్టుకుపోయిన దంపతులు

Ranga Reddy News: దారుణం.. వాగు దాటుతూ.. నీటిలో కొట్టుకుపోయిన దంపతులు

Ranga Reddy News: హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలో బాటసింగారం పెద్ద వాగులో.. భార్యా భర్తలు గల్లంతయ్యారు. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వెళుతుండగా ప్రమాదం జరిగింది. బైక్‌పై వాగును దాటుతుండగా వరద ఉదృతికి నీటిలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో భార్య కృష్ణవేణి మృతి చెందగా.. భర్తను సురక్షితంగా కాపాడారు స్థానికులు . వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మజీద్‌పూర్-బాటసింగారం గ్రామాల మధ్యలో ఉన్న పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. అయితే బైకుపై వెళ్తున్న ఈ దంపతులు ఇబ్రహీంపట్నం […]

Maheshwaram: మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం.. 72 మంది అరెస్టు..
Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం
Lizard in Samosa: సమోసాలో బల్లి ప్రత్యక్షం.. ఎక్కడంటే?

Big Stories

Advertisement
×