E-Paper
Advertisement

Rangareddy: ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ప్రేమజంట ఇంట్లోనే..

Rangareddy: ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. ప్రేమజంట ఇంట్లోనే..
Advertisement

Rangareddy:  రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. బీహార్‌కి చెందిన నవనీత్, స్థానిక పరిశ్రమలో లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. అనంతరం నవనీత్ తిరిగి ఇంటికి వచ్చేసరికి.. తన చిన్న కుమార్తె అనామిక , ధనుంజయ అనే యువకుడి మృతదేహాలను గమనించాడు. యువకుడు ఉరి వేసుకుని ఉండగా, యువతి మృతదేహం కింద పడి ఉంది. నవనీత్ ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరూ స్థానిక బిస్కెట్ పరిశ్రమలోకార్మకులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

 

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×