E-Paper
Advertisement

Maheshwaram: మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం.. 72 మంది అరెస్టు..

Maheshwaram: మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం.. 72 మంది అరెస్టు..
Advertisement

Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టు పల్లిలోని కే చంద్ర రెడ్డి రిసార్ట్‌లో రేవు పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏపీ కి చెందిన ఫెర్టిలైజర్ కంపెనీ యాజమాన్యం రేవు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సీడ్స్ ఓనర్లు, డీలర్లు పాల్గొన్నారు. కంపెనీ యాజమాన్యం లిక్కర్‌తో పాటు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసింది. డయిల్ 100 కు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి ప్రవేశించి ఆకస్మిక దాడిచేసి పార్టీని భగ్నం చేశారు. లిక్కర్ కోసం అధికారుల అనుమతి తీసుకున్నప్పటికీ అమ్మాయిలను తీసుకురావడం చట్ట విరుద్ధమని పోలీసులు తెలిపారు. దీంట్లో మెుత్తం 72 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×