BigTV English

Maheshwaram: మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం.. 72 మంది అరెస్టు..

Maheshwaram: మహేశ్వరంలో రేవ్ పార్టీ కలకలం.. 72 మంది అరెస్టు..
Advertisement


Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టు పల్లిలోని కే చంద్ర రెడ్డి రిసార్ట్‌లో రేవు పార్టీ కలకలం రేపింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏపీ కి చెందిన ఫెర్టిలైజర్ కంపెనీ యాజమాన్యం రేవు పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సీడ్స్ ఓనర్లు, డీలర్లు పాల్గొన్నారు. కంపెనీ యాజమాన్యం లిక్కర్‌తో పాటు అమ్మాయిలను కూడా ఏర్పాటు చేసింది. డయిల్ 100 కు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి ప్రవేశించి ఆకస్మిక దాడిచేసి పార్టీని భగ్నం చేశారు. లిక్కర్ కోసం అధికారుల అనుమతి తీసుకున్నప్పటికీ అమ్మాయిలను తీసుకురావడం చట్ట విరుద్ధమని పోలీసులు తెలిపారు. దీంట్లో మెుత్తం 72 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Train Incident: గుంటూరు – చర్లపల్లి రైలులో దారుణం.. కత్తితో బెదిరించి ప్రయాణికురాలిపై అత్యాచారం..

Hyderabad: ఆటో నుంచి దూకేసిన బాలిక.. అసలు విషయం తెలిసి డ్రైవర్‌కు దేహశుద్ధి..

Hyderabad: గర్భవతిని చేసిన హోంగార్డ్.. అబార్షన్ వికటించి యువతి మృతి..

Telangana BJP Leaders: బీజేపి నేతల మద్య వాగ్వాదం.. గుడ్డలు ఊడదీసి..

Crime News:టిఫిన్ కోసం వెళ్లిన వ్యక్తిని కత్తితో నరికి చంపిన దుండగుడు.. తెనాలిలో దారుణం

Mother Kills Children: దారుణం.. ఇద్దరు పిల్లలను చంపి, తల్లి ఆత్మహత్య, కారణం ఇదేనా?

Robbery: మారణాయుధాలతో దొంగల హల్‌చల్.. ఒకేసారి ఐదు ఇళ్లల్లో చోరీ..

Big Stories

×