E-Paper
Advertisement
Nizamabad Collector: బిగ్ టీవీ కథనానికి అదిరిపోయే ఇంపాక్ట్.. థాంక్స్ చెప్పిన నిజామాబాద్ కలెక్టర్!

Nizamabad Collector: బిగ్ టీవీ కథనానికి అదిరిపోయే ఇంపాక్ట్.. థాంక్స్ చెప్పిన నిజామాబాద్ కలెక్టర్!

Nizamabad Collector: నిజామాబాద్ జిల్లాలో అవినీతి తిమింగలాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సింహస్వప్నంగా మారారు. రికార్డులు ట్యాంపరింగ్ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని గట్టి వార్నింగ్ ఇచ్చారు. పహానీల్లో అక్రమ మార్పులు చేసిన నార్త్ తహసీల్దార్ రికార్డ్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అటు బోధన్‌లో అడ్మిషన్ రికార్డుల మాయంపై హెడ్‌మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. అవినీతికి అడ్డుకట్ట.. నిజామాబాద్ జిల్లాలో అవినీతికి అడ్డుకట్ట […]

RDO Promotions: తెలంగాణ రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల కలకలం.. సీఎం రేవంత్ రెడ్డికి చేరిన లేఖ!
Revenue Corruption: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తహసీల్దార్ డిజిటల్ కీ.. మల్దకల్ రెవెన్యూ ఆఫీస్‌లో వసూళ్ల దందా..!

Revenue Corruption: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తహసీల్దార్ డిజిటల్ కీ.. మల్దకల్ రెవెన్యూ ఆఫీస్‌లో వసూళ్ల దందా..!

Revenue Corruption: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ శాఖ కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ అవినీతిలో కూరుకుపోయింది. తహసీల్దార్‌ కార్యాలయాలు సెటిల్‌మెంట్స్‌కు అడ్డాగా మారాయి. రైతులు, ప్రజలు పైసలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది తహసీల్దార్లు, ప్రైవేటు ఏజెంట్లను, మీ సేవా సెంటర్ నిర్వహకులను బినామీలుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతు భూమిని మ్యుటేషన్‌ చేయడానికి రూ.10వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారిని ఆర్డీవో, డీఆర్వో కార్యాలయం […]

Revenue Corruption: పైకి నెంబర్ వన్ అధికారి.. లోపల రైతుల రక్తం తాగుతున్న వైనం.. ఆ తహసీల్దార్ అసలు రంగు ఇదీ!

Revenue Corruption: పైకి నెంబర్ వన్ అధికారి.. లోపల రైతుల రక్తం తాగుతున్న వైనం.. ఆ తహసీల్దార్ అసలు రంగు ఇదీ!

Revenue Corruption: స్వేచ్చ బ్యూరో: రెవెన్యూ శాఖ అవినీతి ఆరోపణల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రధానంగా తహసీల్దార్‌ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. ప్రజా సేవే పరమావధిగా పనిచేయాల్సిన ఉద్యోగులు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఇక్కడ ఏ పని జరగాలన్నా.. ముడుపులు ముట్టజెప్పుకోవాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళారుల అండ లేకుండా అధికారుల్ని కలిస్తే పని జరిగే ప్రసక్తే లేదన్న ఆక్షేపణలున్నాయి. కాగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది […]

తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం..?

తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం..?

Khammam: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కొన్ని తహసీల్దార్ కార్యాలయాల పనితీరు ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు కాని వ్యక్తులు “జీపీఓ అసిస్టెంట్లు”, “ఏఎస్ఓ అసిస్టెంట్లు” పేర్లతో కార్యాలయాల్లో చలామణి అవుతూ. అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.వేంసూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఫైళ్లు హ్యాండిల్ చేయడం, ప్రజల దరఖాస్తులపై ప్రభావం చూపించడం, ఎవరికి ముందుగా పని చేయాలి… ఎవరిని తిప్పాలి… అనే స్థాయిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అదేవిధంగా […]

కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!

కల్లూరు డివిజన్ తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల హవా..!

Khammam News: స్వేచ్ఛ బ్యూరో: ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో అక్రమాలు పెరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం పెరిగి, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వెంసూరు మండలం – అక్రమాల కేంద్రంగా ఆరోపణలు వెంసూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు అసిస్టెంట్లుగా పనిచేస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. సాధారణ ప్రజల పనులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, […]

Veenavanka Tahsildar Office: అవినీతి అడ్డాగా మారిన వీణవంక తహసిల్దార్ కార్యాలయం.. చేయి తడిపితే గాని పని జరగదా?
Collector Santosh: భూ భారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ సంతోష్!
CM Chandrababu: పట్టా పాస్ పుస్తకాల పంపిణీ.. అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
High Court: మాయం అవుతున్న చెరువులు.. రెవెన్యూ శాఖ అధికారుల పై హైకోర్టు సీరియస్
Dharani Portal : రాష్ట్రంలో ధరణి సేవలకు బ్రేక్.. రిజిస్ట్రేషన్ల నిలిపివేత.. ఎందుకంటే?

Dharani Portal : రాష్ట్రంలో ధరణి సేవలకు బ్రేక్.. రిజిస్ట్రేషన్ల నిలిపివేత.. ఎందుకంటే?

Dharani Portal : తెలంగాణ వ్యాప్తంగా ధరణి ద్వారా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పత్రికా ప్రకటన విడుదల చేసింది. సేవల్లో అంతరాయం తాత్కాలికమైనదేనని పేర్కొన్న ప్రభుత్వం త్వరలోనే ధరణి సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అయితే.. ప్రస్తుత అంతరాయానికి కారణాలేంటంటే.. ధరణి పోర్టల్ లో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. దీంతో.. ప్రభుత్వ యంత్రాంగం ధరణి వ్యవస్థపై […]

Big Stories

Advertisement
×