BigTV English
Advertisement
Hyderabad : ప్రపంచ సంపన్న నగరాల్లో హైదరాబాద్.. ఎంత మంది మిలియనీర్లు ఉన్నారో తెలుసా..?
Summer : మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లాడుతున్న జనం..

Summer : మండుతున్న సూర్యుడు.. తెలుగు రాష్ట్రాల్లో అల్లాడుతున్న జనం..

Summer : తెలుగురాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట 40 నుంచి 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరో వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే… మే నెలలో ఇంకా ఎండలు ఎంత పెరుగుతాయో అని జనం భయపడుతున్నారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో […]

Telangana : తెలంగాణకు జాతీయ అవార్డుల పంట.. రాష్ట్రం దేశానికే ఆదర్శం: కేసీఆర్
Jeevan Reddy : ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు.. దేవాలయాల భూములు కబ్జా చేశారని ఆరోపణలు..
Telangana :  విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జీతాలు పెంపు..
KTR : అందువల్లే తెలంగాణ వచ్చింది.. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్యం : కేటీఆర్
Ambedkar Statue : నేడు హైదరాబాద్ లో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ .. మధ్యాహ్నం అట్టహాసంగా కార్యక్రమం..
Khammam : ఖమ్మం ప్రమాదంపై భిన్నకోణాల్లో దర్యాప్తు.. బాధిత కుటుంబాలు ఆందోళన..
Harish Rao : ఏపీలో ఓటు రద్దు చేసుకోండి.. తెలంగాణలో తీసుకోండి : హరీశ్ రావు
BRS: ఇద్దరు మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ప్రమాదం..
Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. ఏపీకి వడగాల్పుల ముప్పు..

Summer Effect : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. ఏపీకి వడగాల్పుల ముప్పు..

Summer Effect : తెలుగురాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా నిర్మల్‌ జిల్లా దస్తూరాబాద్‌లో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.వచ్చే 5 రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌తోపాటు…. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ […]

TSPSC : హైకోర్టుకు సిట్‌ నివేదిక సమర్పణ.. రంగంలోకి దిగిన ఈడీ..
KTR : నష్టాలు జాతికి అంకితం.. లాభాలు దోస్తులకు.. ఇదే మోదీ పాలసీ : కేటీఆర్
BRS : సస్పెన్షన్ పై రగడ.. జూపల్లి, పొంగులేటి కౌంటర్ ఎటాక్..
Governor :  మూడింటికి ఆమోదం.. రెండు బిల్లులు వెనక్కి.. గవర్నర్ నిర్ణయం..

Big Stories

×