E-Paper
Advertisement
పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీ కొట్టిన రైలు, ముగ్గురు మృతి

Train Accident: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఒక వ్యాన్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది. కర్ణసువర్ణ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారిలో ఇద్దరు అమాయక పాఠశాల విద్యార్థులు ఉండటం అందరినీ తీవ్రంగా చలింపజేస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్ రైల్వే పట్టాలపై పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం […]

బంగాళాఖాతంలో పడవ బోల్తా.. 9 మంది మత్స్యకారులు మృతి, ఆరుగురి గల్లంతు!
బెంగాల్‌లో ఉద్రిక్తత.. ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి!
మధ్యాహ్న భోజనంలో ‘గుడ్డు’ బంద్..  ప్రభుత్వ నిర్ణయం సరైనదేనా?
TMC Revolt: 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాభవం.. మమతకు ఊహించని దెబ్బ..!
బెంగాల్‌‌లో ఏం జరుగుతోంది? బూడిదైన 4 వేల ఈవీఎంలు,  ఎవరి పని? నివేదిక కోరిన సీఈసీ
ఇంట్లోకి చొరబడి.. మాజీ మంత్రి ముఖంపై కోడిగుడ్లతో దాడి.. ఆ వెంటనే అర్ధరాత్రి అరెస్ట్!

ఇంట్లోకి చొరబడి.. మాజీ మంత్రి ముఖంపై కోడిగుడ్లతో దాడి.. ఆ వెంటనే అర్ధరాత్రి అరెస్ట్!

Ujjal Biswas: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. తాజాగా, కృష్ణనగర్‌లోని మాజీ మంత్రి ఉజ్జల్ బిస్వాస్ నివాసమే వేదికగా జరిగిన హైడ్రామా ఇప్పుడు స్థానికంగానే కాక, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నివాసంపై దాడి.. ముఖంపై కోడిగుడ్లతో కొట్టి.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారంటూ నిన్న స్థానిక ప్రజలు, నిరసనకారులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. కృష్ణనగర్‌లోని […]

బెంగాల్ సరిహద్దుల్లో భారీ ఆపరేషన్.. వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డిజిటల్ వెరిఫికేషన్!

బెంగాల్ సరిహద్దుల్లో భారీ ఆపరేషన్.. వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న డిజిటల్ వెరిఫికేషన్!

West Bengal: ఆపరేషన్ త్రీడీ.. అంటే డిటెక్ట్.. డిలీట్.. డిపోర్ట్.. ప్రస్తుతం బెంగాల్‌లో ఈ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతోంది. అక్రమ వలసదారులను గర్తించడం.. వారి గుర్తింపును రద్దు చేయడం.. ఆ తర్వాత వారిని డిపోర్ట్ చేయడం.. ఇదే లక్ష్యంగా పెట్టుకుంది బెంగాల్ సర్కార్. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైతే కాషాయ జెండా రెపరెపలాడిందో.. అప్పటి నుంచి అక్కడ పరిస్థితులు మారిపోయాయి. తృణమూల్ పార్టీ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో బెంగాల్‌లోకి చొరబాట్లు పెరిగాయని… అక్రమంగా […]

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

బెంగాల్‌లో హింస-విధ్వంసం.. విగ్రహాలు ధ్వంసం, ఆఫీసులకు నిప్పు, ఈసీ ఆదేశాలతో అధికారులు

West Bengal: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల తర్వాత హింస, విధ్వంసం తీవ్రమైంది. రాత్రికి రాత్రే విగ్రహాలు ధ్వంసం చేయడం, బుల్‌డోజర్లు రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జరుగుతున్న పరిణామాలను గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.  విధ్వంసానికి ప్రేరేపిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పశ్చిమబెంగాల్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్‌లో హింస-విధ్వంసం.. ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు రాజకీయ దుమారానికి తెరలేపింది. ఫలితాలు వెలువడిన నుంచి […]

బెంగాల్‌లో బీజేపీ విజయఢంకా.. పేర్ల మార్పుతో మొదలైన సరికొత్త రాజకీయం
ఇంటి పనుల నుంచి చట్టసభకు.. పశ్చిమ బెంగాల్‌లో చరిత్ర సృష్టించిన పనిమనిషి
బెంగాల్ రాత మార్చిన SIR.. టీఎంసీ పతనానికి అసలు కారణం అదేనా..?
ముగ్గురు ముఖ్యమంత్రులకు మూడింది.. కంచుకోటలు బద్దలు?
ఎన్నికలు ముగిసినా బెంగాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఈసీపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు

ఎన్నికలు ముగిసినా బెంగాల్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఈసీపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు

Bengal Elections: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ, అక్కడి రాజకీయ వాతావరణం మాత్రం ఇంకా వేడెక్కుతూనే ఉంది. పోలింగ్ ముగిసిన తర్వాత తలెత్తిన పరిణామాలు, వరుస ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నేతలు, ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో జరిగిన ఈ పరిణామాలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘంపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు పశ్చిమ […]

కోల్‌కతాలో హై డ్రామా.. బీజేపీ నేత‌లు బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేశార‌ని టీఎంసీ ఆరోప‌ణ‌లు

Big Stories

Advertisement
×