E-Paper
Advertisement

108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కన్నీటి కృతజ్ఞతలు.. ఎందుకంటే..?

108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కన్నీటి కృతజ్ఞతలు.. ఎందుకంటే..?
Advertisement

Safe Delivery: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలోని మునీరాబాద్ గ్రామానికి చెందిన ఆర్తి కుమారి (22) పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గుండ్లపోచంపల్లి కేంద్రానికి చెందిన 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ సీతారామ్, పైలట్ అశోక్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నొప్పులు అధికమవడంతో ఆసుపత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో, ఈఎంటీ సీతారామ్ వైద్యుల సూచనల మేరకు ఇంటి వద్దే సురక్షితంగా ప్రసవం నిర్వహించారు.

Also Read: BRS : కాళ్లబేరానికొచ్చిన ‘పాడి కౌశిక్ రెడ్డి’.. అసలేమైంది?

సమయస్ఫూర్తితో స్పందించి..

Advertisement

మంగళవారం ఉదయం సుమారు 9.30 గంటలకు ఆర్తి కుమారి పండంటి ఆడబిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అనంతరం మెరుగైన వైద్య సంరక్షణ కోసం వారిని మేడ్చల్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించి తల్లి, శిశువును కాపాడిన 108 అంబులెన్స్ సిబ్బంది సీతారామ్, అశోక్‌లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటతో ఆయన కొందరికి స్పూర్తిగా నిలిచారు.

Also Read: Harishrao: అసెంబ్లీ సమావేశాలు ముగింపు.. హాట్ కామెంట్స్ చేసిన హరీష్‌రావు, కేవలం అందుకోసమే

Related News

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×