BigTV English

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..

IAS Transfers : రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీల పర్వం.. 11 మంది ఐఏఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్..

IAS Transfers : తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. వారిలో అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న వెంకటేశంను బదిలీ చేసి విద్యా శాఖ సెక్రటరీగా నియమించారు. కే శ్రీనివాస్ రాజు రవాణా శాఖ ప్రధాన అధికారిగా నియమితులు అయ్యారు.


మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా దాన కిషోర్, హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ ఎండీగా సుదర్శన్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా శ్రీదేవి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌వీ కర్ణన్‌, అటవీ పర్యావరణశాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్‌, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ గా వాకాటి కరుణ నియమతులు అయ్యారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×