E-Paper
Advertisement

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..

Konda Surekha: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొండా సురేఖ.. తొలి సంతకం దాని పైనే..
Advertisement

konda surekha: రాష్ట్ర అటవీ,పర్యావరణశాఖ మరియు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అటవీ శాఖ కార్యకలాపాల మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ సంరక్షణ అధికారి అటవీశాఖ ద్వారా అమలు అవుతున్న పథకాలు, పనులపై ప్రజంటెషన్ ఇచ్చారు.

ప్రస్తుతం అటవీ ,దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలు తెలుసుకున్నారు. జంతువుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచుతూ తొలి సంతకం చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఏనుగులను తెలంగాణలోకి తెచ్చుకునేందుకు అనుమతిస్తూ మరో సంతకం చేశారు.

Advertisement

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బాసర జ్ఞాన సరస్వతి దేవస్థాన అర్చక వైదిక బృందం, ఆలయ అధికారులు కలిశారు. మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు. వసంత పంచమి పురస్కరించుకొని ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని మంత్రి సురేఖ తెలిపారు.

Tags

Related News

ఫేక్ ప్రచారాలపై..బిగ్ టీవీ రిపోర్టర్ ఛార్మి ఫైర్

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

Big Stories

Advertisement
×