BigTV English

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..

Medak : ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏ సంబంధం లేని ఓ యువతి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన ఉప్పు నరేందర్ , స్వామి అనే ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నరేందర్ , స్వామిని నెట్టివేశాడు. కిందపడిన స్వామిని అక్కడున్న స్థానికులు పక్కకు తీసుకువెళ్లారు. దీంతో కోపంతో రగిలిపోయిన నరేందర్ తన థార్ కారుతో దూసుకొచ్చాడు.


పెళ్లి కూతురిని ఊరేగింపుగా మెట్టినింటికి పంపిస్తున్న బృందంపైకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో రమ్య(23) అనే యువతి తీవ్రంగా గాయపడింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.


Related News

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Mahabubabad Incident: మహబూబాబాద్‌లో బాలుడి హత్య కేసులో బిగ్‌ట్విస్ట్.. ఇద్దరి పిల్లల్ని చంపింది అమ్మే

Cyber Crime: వ్యాపారికి సైబర్‌ నేరగాళ్ల టోకరా.. వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి.. రూ.64 లక్షల మోసం

Srikakulam: భార్య వేరే వ్యక్తితో తిరుగుతుందని కుమార్తెకు విషమిచ్చి, తానూ తాగి ఆత్మహత్య చేసుకున్న భర్త

Raipur Crime: ఘోర ప్రమాదం.. స్టీల్‌ప్లాంట్‌లో నిర్మాణం కూలి ఐదుగురు స్పాట్ డెడ్

Anantapur: తీవ్ర విషాదం.. వేడి వేడి పాలల్లో పడి చిన్నారి మృతి..

West Godavari Crime: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య, సోదరుడికి మెసేజ్, పాలకొల్లులో దారుణం

Fire Accident: ఏపీ, తెలంగాణలో వరుస అగ్నిప్రమాదాలు

Big Stories

×