E-Paper
Advertisement

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..

Medak : ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏ సంబంధం లేని ఓ యువతి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన ఉప్పు నరేందర్ , స్వామి అనే ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నరేందర్ , స్వామిని నెట్టివేశాడు. కిందపడిన స్వామిని అక్కడున్న స్థానికులు పక్కకు తీసుకువెళ్లారు. దీంతో కోపంతో రగిలిపోయిన నరేందర్ తన థార్ కారుతో దూసుకొచ్చాడు.

పెళ్లి కూతురిని ఊరేగింపుగా మెట్టినింటికి పంపిస్తున్న బృందంపైకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో రమ్య(23) అనే యువతి తీవ్రంగా గాయపడింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×