E-Paper
Advertisement

Hyderabad Road Accidents : హైదరాబాద్ లో రోడ్డుప్రమాదాలు.. ముగ్గురు మృతి

Hyderabad Road Accidents : హైదరాబాద్ లో రోడ్డుప్రమాదాలు.. ముగ్గురు మృతి

Hyderabad Road Accidents(TS today news): హైదరాబాద్ లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. బీఎన్ రెడ్డి గుర్రంగూడ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన రెండు కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ప్రమాద సమయంలో కార్లలో ఉన్నవారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Also Read : తెలంగాణకు వర్షసూచన.. హైదరాబాద్ సహా జిల్లాలకు ఎల్లో అలర్ట్

సమాచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రవి, ప్రణయ్ లుగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్బీనగర్ లో జరిగిన మరో ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. హయత్ నగర్ నుంచి మాదాపూర్ కు కారులో వెళ్తుండగా.. ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో హయత్ నగర్ కు చెందిన ముగ్గయ్య అనే వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags

Related News

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

Big Stories

×