E-Paper
Advertisement

TGPSC: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??

TGPSC: మీరు గ్రూప్ -3 పరీక్ష రాస్తున్నారా..? అయితే, ఈ గుడ్‌న్యూస్ తెలుసా..??

TGPSC: టీజీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ -3 పరీక్షను రాసే అభ్యర్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది. గ్రూప్ -3 దరఖాస్తుల సవరణకు మరో అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నది. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవొచ్చంటూ అందులో పేర్కొన్నది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నఅభ్యర్థులు ఆయా దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవాలంటూ సూచించింది.

Also Read: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే

ఇదిలా ఉంటే.. సివిల్స్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు అండగా నిలిచింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కులను వారికి పంపిణీ చేసి అండగా నిలిచిన విషయం తెలిసిందే. సచివాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని అభ్యర్థులకు చెక్కులను పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం రూ. లక్ష చెక్కులను పంపిణీ చేసిన విషయం విధితమే.

Related News

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

Big Stories

×