BigTV English

IAS Officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే

IAS Officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ.. వివరాలివే

IAS Officers Transferred: పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అదేవిధంగా మరికొంతమంది ఆఫీసర్లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆయేషా మస్రత్ ఖానంను ప్రభుత్వం బదిలీ చేసి.. జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఆ బాధ్యతలను తఫ్సీర్ ఇక్బాల్ కు అదనంగా అప్పగిస్తూ ఉత్వర్వుల్లో పేర్కొన్నది.


Also Read:మీరు హుస్సేన్ సాగర్‌కు వెళ్తున్నారా..? అయితే, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన గుడ్‌న్యూస్ మీ కోసమే..

షేక్ యాస్మిన్ బాషా – మైనార్టీ సంక్షేమ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు
కె. సరేంద్ర మోహన్ – గనుల శాఖ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు
టి. వినయ్ కృష్ణారెడ్డి – భూసేకరణ, పునరావాస కమిషనర్ గా అదనపు బాధ్యతలు
నిర్మల కాంతి వెస్లీ – మైనార్టీ ఆర్థిక సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు
జి. మల్సూర్ – రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు
మహ్మద్ అసదుల్లా – వక్ఫ్ బోర్డు సీఈఓగా నియామకం
పి. శ్రీజ – ఖమ్మం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.


Related News

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Big Stories

×