E-Paper
Advertisement

Farm house case: ఆ ముగ్గురికి బెయిల్.. కండిషన్స్ అప్లై…

Farm house case: ఆ ముగ్గురికి బెయిల్.. కండిషన్స్ అప్లై…
Advertisement

ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు పెట్టింది. ప్రతీ సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ముగ్గురు నిందితులు తమ పాస్ పోర్టులు సరెండర్ చేయాలని.. దేశం విడిచి వెళ్లొద్దని ఉత్తర్వులో తెలిపింది. 3 లక్షల పూచీకత్తుతో రామచంద్ర భారతి, నందకుమార్, సోమయాజులుకు బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.

ఫాంహౌజ్ కేసులో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు నడిచాయి. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు వాదించారు. నిందితులు ముగ్గురు బీజేపీ పెద్దలతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని.. బీఎల్ సంతోష్ తో చేసిన వాట్సాప్ చాట్ వివరాలను కోర్టు ముందుంచారు ప్రభుత్వ తరఫు న్యాయవాది.

Advertisement

అటు, సిట్ విచారణ పక్షపాత ధోరణితో జరుగుతోందని.. కావాలంటే సీబీఐ చేతనో, స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని నిందితుల తరఫు లాయర్ వాదించారు.

ఆధారాలు ఉన్నాయని సిట్.. సిట్ మీద నమ్మకం లేదని నిందితులు.. సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు వాయిదా వేసింది హైకోర్టు. తాజాగా, ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×