E-Paper
Advertisement

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka latest news(Political news in telangana): రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే డబల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ప్రతి శాసన సభ నియోజకవర్గ పరిధిలో 3500 ఇళ్ల చొనప్పున రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీల అమలుకు పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు.

ఆదిలాబాద్ జిల్లా బజూర్ హత్నూర్ మండలం పిప్రిలో భట్టి బుధవారం పర్యటించారు. పిప్రిలో రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన తన పాద యాత్ర ప్రధాన కారణం అని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనకబడిన ప్రాంతం కాదని, రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే అగ్రగామిగా నిలిపే బాధ్యత తమపై ఉందని అన్నారు

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×