E-Paper
Advertisement

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
Advertisement

Bhatti Vikramarka latest news(Political news in telangana): రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. త్వరలోనే డబల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా ప్రతి శాసన సభ నియోజకవర్గ పరిధిలో 3500 ఇళ్ల చొనప్పున రాష్ట్రంలో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీల అమలుకు పని చేస్తున్నామని పునరుద్ఘాటించారు.

ఆదిలాబాద్ జిల్లా బజూర్ హత్నూర్ మండలం పిప్రిలో భట్టి బుధవారం పర్యటించారు. పిప్రిలో రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన తన పాద యాత్ర ప్రధాన కారణం అని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనకబడిన ప్రాంతం కాదని, రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే అగ్రగామిగా నిలిపే బాధ్యత తమపై ఉందని అన్నారు

Related News

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

Big Stories

Advertisement
×