BigTV English

Black Magic: శ్మశానంలో క్షుద్రపూజల కలకలం.. పోలీసులపై దాడి

Black Magic: శ్మశానంలో క్షుద్రపూజల కలకలం.. పోలీసులపై దాడి

Black Magic: నిజామాబాద్ నగర శివారులో క్షుద్రపూజల కలకలం రేపాయి. నగర శివారులోని మాణిక్ భండార్ సమీపంలోని శ్మశాన వాటికలో కొందరు చేతబడి చేస్తున్నారనే సంచారంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. మేకను బలి ఇచ్చినట్లు గుర్తించి అక్కడే చేతబడి చేస్తున్నవారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కలుగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.


పోలీసుల మాట కూడా వినకుండా..వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు సైతం స్థానికులపై లాఠీఛార్జి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు. కాగా.. శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేయడంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి హాని చేయాలని ఈ క్షుద్రపూజలు చేశారోనని భయపడుతున్నారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×