E-Paper
Advertisement

Black Magic: శ్మశానంలో క్షుద్రపూజల కలకలం.. పోలీసులపై దాడి

Black Magic: శ్మశానంలో క్షుద్రపూజల కలకలం.. పోలీసులపై దాడి

Black Magic: నిజామాబాద్ నగర శివారులో క్షుద్రపూజల కలకలం రేపాయి. నగర శివారులోని మాణిక్ భండార్ సమీపంలోని శ్మశాన వాటికలో కొందరు చేతబడి చేస్తున్నారనే సంచారంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. మేకను బలి ఇచ్చినట్లు గుర్తించి అక్కడే చేతబడి చేస్తున్నవారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు కలుగజేసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

పోలీసుల మాట కూడా వినకుండా..వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు సైతం స్థానికులపై లాఠీఛార్జి చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఘటన జరిగిన ప్రాంతంలో పికెట్ ఏర్పాటు చేశారు. కాగా.. శ్మశాన వాటికలో క్షుద్రపూజలు చేయడంతో.. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎవరికి హాని చేయాలని ఈ క్షుద్రపూజలు చేశారోనని భయపడుతున్నారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×