E-Paper
Advertisement

Etela Rajender: హుజురాబాద్ కి బైబై.. మెదక్ ఎంపి సీటు వైపు ఈటల చూపు..

Etela Rajender: హుజురాబాద్ కి బైబై.. మెదక్  ఎంపి సీటు వైపు ఈటల చూపు..

Etela Rajender: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కి మాజీ మంత్రి ఈటల రాజేందర్ దూరంగా ఉన్నారు. హుజురాబాద్ ప్రజలు 2002 నుంచి 7 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు.2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటి చేసి ఓటమి పాలు అయ్యారు. ఓటమి తర్వాత ఈటెల హుజురాబాద్ కి రాలేదు . హుజురాబాద్, గజ్వేల్ లో రెండు స్థానాల నుంచీ పోటీ చేసి.. ఓటమిని చవిచూశారు. ఓటమి తర్వాత ఈటెల రాజేందర్ గజ్వేల్ ప్రజలను కలిశారు.

ఈ క్రమంలో ఆయన హుజురాబాద్ ప్రజలకు దూరంగా ఉంటున్నారని ప్రజలు అంటున్నారు. ఈటల మెదక్ ఎంపి‌ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ప్రజలే తనని ఓడగొట్టారని తన సన్నిహితులతో ఈటల అన్నట్లు సమాచారం. తన ప్రజలని నమ్మితే.. వారే ఓడించారని, అందుకే ఆయన హుజురాబాద్ కి బైబై చెప్పినట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

.

.

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×