E-Paper
Advertisement

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Brs Mla Malla Reddy : ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయన దయ వల్లే… ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Brs Mla Mallareddy Interesting Comments On Chandrababu And Kishan Reddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. తన మనమరాలు వివాహ ఆహ్వాన పత్రికను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు మల్లారెడ్డి.

30 ఏళ్ల పరిచయం :

Advertisement

ఈ సందర్భంగా మల్లారెడ్డి పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో తనకు గత 30 ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. అందుకే తన మనవరాలి పెళ్లికి పిలవడానికి వచ్చానని మీడియాతో చెప్పారు.

Also Read : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండారు దత్తాత్రేయ కూతురు..

Advertisement

రాజకీయ భిక్ష పెట్టారు :

ప్రస్తుతం రాజకీయ అంశాలేమీ చర్చకు రాలేదన్న మల్లారెడ్డి, ప్రతిసారి అవే ముచ్చట్లు కావాలా అని పాత్రికేయులను ఎదురు ప్రశ్నించారు. ఇక టీడీపీలో చేరబోతున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, తనకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని చెప్పుకొచ్చారు.  ఆయన దయవల్ల తాను ఎంపీగా దిల్లీ వెళ్లానన్నారు. ఆనాడు తెలంగాణలో బీజేపీ, టీడీపీ పొత్తు ఫలితంగానే పార్లమెంట్ కు ఎన్నికయ్యాయని మల్లారెడ్డి గుర్తుచేసుకున్నారు.

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×