E-Paper
Advertisement

CM Revanth reddy: బీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మూసీలో వేసినట్లే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth reddy: బీఆర్ఎస్ కు ఓటు వేస్తే.. మూసీలో వేసినట్లే: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth reddy comments on BRS(Telangana politics): లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా వరుస పర్యటనలతో ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్మల్, ఎర్రవల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం స్థానిక అభ్యర్థులకు మద్దుతుగా ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.

Advertisement

బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేమీ లేదన్నారు. తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం ప్రసంగించారు. మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: రాజ్యాంగం మారితే జరిగేది అదే : నిర్మల్ సభలో రాహుల్ గాంధీ

Advertisement

బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి బీజేపీకి ఓటు వేయాలని చెబుతున్నారని ఆరోపించారు. ఆమె గెలిచిన పార్టీని కాదని మరో పార్టీకి ఓటు వేయాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు. 2024 వరకూ ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. తుక్కుగూడ నియోకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు.

 

 

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×