E-Paper
Advertisement

CM Revanth Reddy: టీఎస్ఆర్టీసీకి కొత్త బస్సులు.. ప్రారంభించిన సీఎం

CM Revanth Reddy: టీఎస్ఆర్టీసీకి కొత్త బస్సులు.. ప్రారంభించిన సీఎం
Advertisement
telangana today news

CM Revanth Reddy Inaugurated TSRTC New Buses(Telangana today news): హైదరాబాద్ లో బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 100 బస్సులను పల్లె వెలుగు , ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్‌ప్రెస్ బస్సులు వినియోగిస్తారు. హైదరాబాద్‌-శ్రీశైలం రూట్‌లో తొలిసారిగా 10 ఏసీ రాజధాని సర్వీసులు నడుస్తాయి.

గత ప్రభుత్వం కార్మిక సంఘాలను రద్ద చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలేదన్నారు. అలాంటి ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిలు గద్దె దించేశారని తెలిపారు. మహాలక్ష్మి పథకం కోసం 1300 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తుమన్నారు. ఆర్టీసీ కార్మికుల రూ. 280 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు.

Advertisement

Read More: ‘అబద్దాల బడ్జెట్ కాదు.. మాది వాస్తవిక బడ్జెట్’

దేశానికి ఆదర్శంగా ఉండేలా పాలన చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామన్నారు. తెలంగాణ మోడల్ పాలన దేశానికి ఆదర్శకంగా మారుతుందన్నారు.

Advertisement

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ వస్తే.. తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేశారని తెలిపారు. ఆ సమయంలో 36 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారని వివరించారు.

CM Revanth Reddy latest news

సమ్మెకు దిగారని ఆర్టీసీ కార్మికుల సంఘాలను సీఎం రద్దు చేశారని మండిపడ్డారు. 15 కోట్ల 21 లక్షల మంది మహిళా ప్రయాణికుల టిక్కెట్ ఖర్చలను ప్రభుత్వం చెల్లించింది. రూ. 535 కోట్ల చెక్కును సీఎం.. ఆర్టీసీ యాజమాన్యానికి అందించారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×