BigTV English
Advertisement

CM Revanth: హుస్సేన్ సాగర్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడే రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని చూసి..

CM Revanth: హుస్సేన్ సాగర్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడే రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని చూసి..

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్దకు వెళ్లారు. అక్కడ కొనసాగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఏర్పాట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించచారు. నేరుగా నిమజ్జనం జరుగుతున్న చోటకు వెళ్లి దగ్గరుండి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రేన్ డ్రైవర్లు, ఇతర సిబ్బందితో కాసేపు మాట్లాడారు. అదేవిధంగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న నేపథ్యంలో వారికి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. కాగా, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో ట్యాంక్ బండ్ పై ఓ జీహెచ్ఎంసీ కార్మికురాలి వద్దకు ఆమెను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వచ్చిన నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Also Read: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ఆద్యంతం “జై గణేశా” నామస్మరణతో మారుమ్రోగిన భాగ్యనగర వీధులు


Related News

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Jubilee Hills By Elections: మాగంటి తల్లి ఆరోపణలపై కేటీఆర్ సమాధానం చెప్పాలి: మంత్రి సీతక్క

Jubilee Hills: మాగంటి డెత్ మిస్ట‌రీ.. జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ చీప్ పాలిటిక్స్.. మరీ ఇంత దిగజారాలా..?

Jubilee Hills bypoll: జూబీహిల్స్‌ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Cyber Crime Hyderabad: సైబర్ క్రైమ్ పోలీసుల భారీ ఆపరేషన్.. ఒక్క నెలలో 55 మంది అరెస్ట్

Big Stories

×