BigTV English

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్: సీఎం రేవంత్

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్: సీఎం రేవంత్

CM Revanth Reddy About BRS Merging In BJP(Ts politics): బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారన్నారు.


బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగిన వెంటనే కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారని, బీఆర్ఎస్ విలీనంలో కవితకు రాజ్యసభ పదవి ఇస్తారన్నారు.

బీజేపీలో కేసీఆర్ బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని, అయితే విలీనం చేయడం లేదని కేటీఆర్ అప్పుడప్పుడు అంటారే తప్పా ఎప్పుడూ చెప్పడం లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు అందరితోనూ నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వడం, ఇవ్వకపోవడం వారి ఇష్టమన్నారు. రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వకపోతే రాజకీయంగా ఎదుర్కొంటామని సీఎం రేవంత్ అన్నారు.


Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×