BigTV English
Advertisement

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్: సీఎం రేవంత్

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్: సీఎం రేవంత్

CM Revanth Reddy About BRS Merging In BJP(Ts politics): బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారన్నారు.


బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగిన వెంటనే కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారని, బీఆర్ఎస్ విలీనంలో కవితకు రాజ్యసభ పదవి ఇస్తారన్నారు.

బీజేపీలో కేసీఆర్ బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని, అయితే విలీనం చేయడం లేదని కేటీఆర్ అప్పుడప్పుడు అంటారే తప్పా ఎప్పుడూ చెప్పడం లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు అందరితోనూ నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వడం, ఇవ్వకపోవడం వారి ఇష్టమన్నారు. రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వకపోతే రాజకీయంగా ఎదుర్కొంటామని సీఎం రేవంత్ అన్నారు.


Related News

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీలో పోస్టర్ల కలకలం

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ.. బిగ్ టీవీ సర్వేలో సంచలన ఫలితాలు

Hydraa AV Ranganath: రూ.55వేల కోట్ల ఆస్తులను కాపాడాం.. సపోర్టుగా నిలిచిన ప్రజలకు థ్యాంక్స్: ఏవీ రంగనాథ్

Hanmakonda News: పొలాల్లోకి 2వేల నాటు కోళ్లు.. ఎగబడ్డ జనాలు.. ఒక్కొక్కరు పదేసి కోళ్లను..?

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Big Stories

×