E-Paper
Advertisement

CM Revanth Reddy: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. RRR సౌత్‌కు గ్రీన్ సిగ్నల్..

CM Revanth Reddy: నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. RRR సౌత్‌కు గ్రీన్ సిగ్నల్..
Advertisement
CM Revanth Reddy Met Nitin Gadkari

CM Revanth Reddy Met Nitin Gadkari: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. తెలంగాణ సీఎంతో పాటు ఉవముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.

తెలంగాణ లోని 15 స్టేట్ హైవేస్‌ను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని సిక్స్ లేన్‌గా విస్తరించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగం డెవలప్‌మెంట్, హైదరాబాద్ కల్వకుర్తి ఫోర్ లేన్, హైదరాబాద్- శ్రీశైలం నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడర్‌ను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గడ్కరీని కోరారు. రీజినల్ రింగ్ రోడ్డు సౌత్ భాగానికి కేంద్రం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy Met Nitin Gadkari
Advertisement

వీటితో పాటు సిర్పూర్- కాగజ్‌నగర్ జాతీయ రహదారి, భువనగిరి రహదారి, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేబుల్ బ్రిడ్జ్ వేరే చోటకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి, వాటి పెంపు గురించి చర్చించారు.

Read More: దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోదీ..

Advertisement

ఇక నల్గొండలో ట్రాన్‌స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ ఏర్పాటు చేయాలని, నల్గొండ పట్టణానికి బైపాస్ రోడ్డు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని విన్నవించారు.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×