E-Paper
Advertisement

Kadapa: కడపకు సీఎం రేవంత్‌రెడ్డి, ఓ కేంద్రమంత్రి కూడా, ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి పరామర్శ

Kadapa: కడపకు సీఎం రేవంత్‌రెడ్డి, ఓ కేంద్రమంత్రి కూడా, ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి పరామర్శ
Advertisement

Kadapa: కడపకు బయలుదేరారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి నేరుగా కడప ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోట్ల‌దుర్తిలోని ఎంపీ సీఎం రమేష్‌కు ఇంటికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అనకాపల్లి ఎంపీగా ఉన్నారు సీఎం రమేష్. ఇటీవల ఆయన తల్లి రత్నమ్మ అకాల మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స ఆమె మరణించారు. ఇవాళ ఎంసీ సీఎం రమేష్ స్వగ్రామం కడపలోని పోట్లదుర్తికి వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

Advertisement

ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాదులో బయలుదేరారు సీఎం రేవంత్. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోట్ల దుర్తి చేరుకోనున్నారు.

అలాగే ఢిల్లీ నుంచి కేంద్రం కమలేష్ పాశ్వాన్ కూడా ఎంపీ ఇంటికి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకి ఢిల్లీలో ఆయన బయలు దేరుతారు. 11.30 కడప ఎయిర్ పోర్టుకు చేసుకుంటారు కేంద్ర మంత్రి కమలేశ్ పాశ్వాన్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎంపీ ఇంటికి చేరుకున్నారు.

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×