E-Paper
Advertisement

Kadapa: కడపకు సీఎం రేవంత్‌రెడ్డి, ఓ కేంద్రమంత్రి కూడా, ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి పరామర్శ

Kadapa: కడపకు సీఎం రేవంత్‌రెడ్డి, ఓ కేంద్రమంత్రి కూడా, ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి పరామర్శ
Advertisement

Kadapa: కడపకు బయలుదేరారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి నేరుగా కడప ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోట్ల‌దుర్తిలోని ఎంపీ సీఎం రమేష్‌కు ఇంటికి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

అనకాపల్లి ఎంపీగా ఉన్నారు సీఎం రమేష్. ఇటీవల ఆయన తల్లి రత్నమ్మ అకాల మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స ఆమె మరణించారు. ఇవాళ ఎంసీ సీఎం రమేష్ స్వగ్రామం కడపలోని పోట్లదుర్తికి వెళ్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

Advertisement

ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాదులో బయలుదేరారు సీఎం రేవంత్. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కడప ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోట్ల దుర్తి చేరుకోనున్నారు.

అలాగే ఢిల్లీ నుంచి కేంద్రం కమలేష్ పాశ్వాన్ కూడా ఎంపీ ఇంటికి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకి ఢిల్లీలో ఆయన బయలు దేరుతారు. 11.30 కడప ఎయిర్ పోర్టుకు చేసుకుంటారు కేంద్ర మంత్రి కమలేశ్ పాశ్వాన్. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎంపీ ఇంటికి చేరుకున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×