E-Paper
Advertisement

CM Revanthreddy team discuss: హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. చార్లెస్ స్క్వాబ్.. దేశంలో తొలి సెంటర్‌కు ప్లాన్

CM Revanthreddy team discuss: హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. చార్లెస్ స్క్వాబ్.. దేశంలో తొలి సెంటర్‌కు ప్లాన్
Advertisement

CM Revanth Reddy latest news(Telangana today news): తెలంగాణకు విదేశీ పెట్టుబడులను రప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది సీఎం రేవంత్‌రెడ్డి టీమ్. ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి , ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు వరుసగా సమావేశాలు, ఒప్పందాలు చేసు కుంటున్నారు.

తాజాగా డాలస్‌లో అంతర్జాతీయ ఫైనాన్స్ సర్వీస్ సంస్థ చార్లెస్ స్క్వాబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇండియాలో తొలి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభిం చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం డాలస్‌లోని చార్లెస్ స్క్వాబ్ కంపెనీ ప్రతినిధులతో దాదాపు నాలుగైదు గంటలపాటు సమావేశమయ్యారు.

Advertisement

ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఈ సంస్థకు మాంచి పేరు ఉంది. మల్టీనేషన్ కంపెనీ అయిన చార్లెస్ స్క్వాబ్.. బ్యాంకింగ్, వాణిజ్య బ్యాంకింగ్, పెట్టుబడి రిటైల్ సంస్థాగత ఖాతాదారులకు కన్సల్టింగ్ సేవలు, సలహాలను అందిస్తుంది. వ్యాపారం విస్తరణలో భాగంగా ఈ కంపెనీ ఇండియాలో ఆఫీసును పెట్టాలని భావిస్తోంది.

ALSO READ: సీఎం రేవంత్‌రెడ్డి ప్లాన్ సక్సెస్, ప్రపంచబ్యాంక్ గ్రీన్‌సిగ్నల్

Advertisement

ఇందుకోసం సరైన ప్రాంతాన్ని ఎంచుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈలోగా రేవంత్ టీమ్ ఆ కంపెనీ ప్రతినిధులు డెన్నిస్ హోవార్డ్, రామ బోక్కాలతో సమావేశమై హైదరాబాద్ సిటీ గురించి చెప్పింది. తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇలాంటి ఫేమస్ సంస్థలు ఇండియా రావడం, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతాన్ని ఎంచుకోవడం శుభపరిణామంగా భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×