TS Congress 8th List(Political news today telangana): 14 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ ఎనిమిదో జాబితా విడుదల చేసింది. ఇందులో తెలంగాణలోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి నుంచి చామల కిరణ్ పోటీ చేయనున్నారు. ఇక మెదక్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు, నిజామాబాద్ అభ్యర్ధిగా జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సుగుణ పోటీ చేయనున్నారు.
- Advertisement -